Home Search
గంగుల కమలాకర్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి 40.06 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు
దేశంలో కరోనా మహమ్మారి నెలకొని ఉన్న ప్రస్తుత గడ్డు సమయంలో కూడా రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలు కాపాడుటకై రైతులు పండించిన ప్రతి వరి గింజను ఎటువంటి వ్యయ ప్రయాశాలనైన ఎదుర్కోని కొనుగోలు చేయాలనీ...
గ్రేటర్ ఎన్నికల ప్రచారం: టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ ల జాబితా ఇదే…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓవైపు నామినేషన్ పక్రియ కొనసాగుతుంటుండగా, ప్రధాన రాజకీయ పార్టీలు కీలక నేతలకు ప్రచార పర్యవేక్షణ బాధ్యతలు...
రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం
తెలంగాణలో వర్షకాలం పంట దిగుబడి గణనీయంగా వచ్చిందని, దిగుబడికి అనుగుణంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలుకు సహకరించాలని ఆహార, పౌరసరపరాల మరియు వినియోగదారుల వ్యవహారాల...
మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించే పరిస్థితులు లేకుండా పోయాయి
మొక్కజొన్నపంట సాగు, నిల్వలకు సంబంధించి దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం మొక్కజొన్న పంట సాగు ఏమాత్రం శ్రేయస్కరం కాదని, వ్యవసాయ రంగ నిపుణులు, అధికారులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
తెలంగాణలో పాఠశాలల ప్రారంభంపై పండుగల తర్వాతే నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 15 నుంచి పాఠశాలలు ప్రారంభం సాధ్యం కాదని, బతుకమ్మ, దసరా పండుగల తర్వాత పరిస్థితులను సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల...
నూతన చట్టాల అమలులో చివరి గుడిసె వరకు ఫలితాలు అందడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దార్శనికతతో రూపొందిస్తున్న నూతన చట్టాల అమలు సందర్భంగా, ఏ ఒక్క నిరుపేదకూ బాధ కలుగకుండా, చివరి గుడిసె వరకు వాటి ఫలితాలు అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి...
వానాకాలం సీజన్లో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముందుచూపు, దార్శనికతతో చేపట్టిన రైతు సంక్షేమ చర్యలు, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, 24 గంటల కరెంటు, రైతు బంధు వంటి పథకాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగి ఏటేటా...
ఆగస్టు 15 న తెలంగాణలో జాతీయ జెండాను ఆవిష్కరించేది వీరే…
ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో జాతీయ జెండాను ఆవిష్కరించే ప్రముఖుల పేర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఆగస్టు 15, శనివారం నాడు ఉదయం 10...
“కళ్యాణలక్ష్మి పథకం” పై సమీక్ష, రూ. 675 కోట్లు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణలక్ష్మి పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా కళ్యాణలక్ష్మి పథకంపై జూలై 15, బుధవారం నాడు బి.సి. సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్...
గోదావరి నదీ జలాల వినియోగంపై మే 17న సీఎం కేసీఆర్ సమావేశం
ఈ వర్షాకాలంలో గోదావరి నదీ జలాలను వినియోగించే ప్రణాళిక రూపొందించేందుకు మే 17న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరగనుంది. గోదావరి ప్రాజెక్టలు పరివాహక ప్రాంతాల మంత్రులు, అధికారులతో జరిగే...