Home Search
సత్యవతి రాథోడ్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ ప్రభుత్వం దళిత, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉంది: మంత్రి కేటిఆర్
తెలంగాణ ప్రభుత్వం దళిత, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఇప్పటికే అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ రెండు...
317 కోట్లతో బతుకమ్మ చీరలు పంపిణీ, వేలాది నేతన్నలకు ఉపాధి : మంత్రి కేటిఆర్
బతుకమ్మ పండగను తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరూ సంతోషంతో జరుపుకోవాలనే మంచి సంకల్పంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రతి ఏటా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ...
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన విద్యార్థుల ఇంటి వద్దకే వెళ్లి పాఠాలు చెప్పాలని ఆదేశాలు ఇచ్చాం
హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, జిల్లాల గిరిజన అభివృద్ధి అధికారులతో తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి...
ఎంజీఎంలో కరోనా బాధితులను పరామర్శించిన మంత్రులు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు కెటి రామారావు, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ తదితరులు వరంగల్ నగరంలో భారీ...
వరంగల్ లో ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి కేటిఆర్
వరంగల్ నగరాన్ని ముంచెత్తిన వానలు, వరదల పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నాడు ప్రత్యేకంగా సమీక్షించారు. అక్కడ చేపట్టిన సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ నగరంలో స్వయంగా పర్యటించి, పరిస్థితిని పర్యవేక్షించి,...
ఆగస్టు 15 న తెలంగాణలో జాతీయ జెండాను ఆవిష్కరించేది వీరే…
ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో జాతీయ జెండాను ఆవిష్కరించే ప్రముఖుల పేర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఆగస్టు 15, శనివారం నాడు ఉదయం 10...
ఏజన్సీ ప్రాంతాల్లో ఎస్టీలకే 100 శాతం టీచర్ల పోస్టులు దక్కేలా జీవో 3పై రివ్యూ పిటిషన్ దాఖలు
తెలంగాణ రాష్ట్రంలోని ఏజన్సీ ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు మేలు జరిగేలా, ఏజన్సీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయ ఉద్యోగాల్లో వందశాతం రిజర్వేషన్లు వారికే కల్పించాలనే జీవో 3ని కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో జూలై 6,...
మిడతల దండు ప్రమాదం మరోసారి పొంచి ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమీక్ష
మిడతల దండు ప్రమాదం మరో సారి పొంచి ఉన్న నేపథ్యంలో మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని కాపాడే చర్యలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 10, బుధవారం నాడు ప్రగతి భవన్ లో...
వరంగల్, ఖమ్మం పట్టణాల్లో జూన్ మూడో వారంలో మంత్రి కేటీఆర్ పర్యటన
వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్లపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్,...
గోదావరి నదీ జలాల వినియోగంపై మే 17న సీఎం కేసీఆర్ సమావేశం
ఈ వర్షాకాలంలో గోదావరి నదీ జలాలను వినియోగించే ప్రణాళిక రూపొందించేందుకు మే 17న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరగనుంది. గోదావరి ప్రాజెక్టలు పరివాహక ప్రాంతాల మంత్రులు, అధికారులతో జరిగే...