Home Search
సత్యవతి రాథోడ్ - search results
If you're not happy with the results, please do another search
వరంగల్ లో వైరాలజీ ల్యాబ్ ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వరంగల్ లోని కాకతీయ మెడికల్ కళాశాలలో 1.73 కోట్లతో ఏర్పాటు చేసిన వైరాలజీ ల్యాబ్ను రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి మరియు ఆర్డబ్ల్యుఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు...
సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి మేడారం చేరుకొని వనదేవతలైన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు అల్లోల...
సమ్మక్క, సారలమ్మలకు మొక్కు చెల్లించుకున్న గవర్నర్లు తమిళిసై, దత్తాత్రేయ
తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున సమ్మక్క- సారక్క జాతరకు తరలివస్తున్నారు. ఈ...
ఫిబ్రవరి 7న మేడారం జాతరకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 7, శుక్రవారం నాడు మేడారం జాతర పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సమ్మక్క-సారక్క దేవతలకు సీఎం కేసీఆర్ మొక్కులు చెల్లించనున్నారు. ఇటీవలే రాష్ట్ర మంత్రులు...
వరంగల్ లో ఐటీ కంపెనీలు ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం అభివృద్ధి వైపు వేగంగా పరుగులు తీస్తుంది. టిఆర్ఎస్ ప్రభుత్వం ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ కార్యకలాపాలను విస్తరించాలని చేపట్టిన కార్యాచరణలో భాగంగా వరంగల్లో ఐటీ...
మేడారం జాతర ఏర్పాట్లపై అధికారులతో మంత్రుల సమీక్ష
త్వరలో జరిగే మేడారం జాతర ఏర్పాట్లను అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి...
హుజూర్నగర్ లో అక్టోబర్ 17న సీఎం కేసీఆర్ బహిరంగ సభ
హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 19 సాయంత్రానికే ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు...
అక్టోబర్ 18న హుజూర్నగర్ లో ప్రచారం చేయనున్న సీఎం కేసీఆర్?
హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 19 సాయంత్రానికే ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ ఉప ఎన్నికలను తెరాస, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించడంతో...
తెలంగాణలో అంగన్ వాడీ ఉద్యోగులకు వేతనాలు విడుదల
దసరా పండగ నేపథ్యంలో అంగన్ వాడీ ఉపాధ్యాయులు, ఆయాలకు ముందే వేతనాలు చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 83 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ...
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, మళ్ళీ టీంలోకి హరీష్ రావు, కేటీఆర్
మంత్రివర్గ విస్తరణలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన టీములోకి మరో ఆరుగురికి చోటు కల్పించారు. గత ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవరించిన హరీష్ రావు, కేటీఆర్ లకు మళ్ళీ మంత్రివర్గంలో చోటు కల్పించారు....