Home Search
జగన్ - search results
If you're not happy with the results, please do another search
వైఎస్ఆర్ కు నివాళులు అర్పించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 71 వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ఇడుపులపాయలోని...
రేపు వైఎస్ఆర్ జయంతి, కడప చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు, రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా మంగళవారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి, కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. కడప విమానాశ్రయంలో సీఎం...
విశాఖ గ్యాస్ లీకేజి ఘటనపై సీఎం జగన్ కు తుదినివేదిక సమర్పించిన హైపవర్ కమిటీ
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి స్టెరైన్ గ్యాస్ లీకేజ్ వలన తీవ్ర అస్వస్థతకు గురై 12 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ గ్యాస్ లీకేజీ ఘటనపై అటవీ పర్యావరణం...
జూలై 7, 8 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 7, 8 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్నారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని కుటుంబసభ్యులతో కలిసి ఇడుపులపాయకు...
అంబులెన్సులు ప్రారంభం, కరోనా పరీక్షలపై సీఎం జగన్ ను అభినందించిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య వ్యవస్థలో ఇటీవల తీసుకొచ్చిన పలు మార్పులకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు....
ఆప్కాస్ను ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్, 50,449 మందికి నియామక పత్రాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 3, శుక్రవారం నాడు ‘ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్’ (ఆప్కాస్) ను ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో...
ఒకేసారి 1088 అంబులెన్స్లను ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
జూలై 1, బుధవారం ఉదయం 9:30 గంటలకు విజయవాడలోని బెంజి సర్కిల్ వద్ద 108,104 అత్యాధునిక అంబులెన్స్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో అత్యవసర...
రేపు అత్యాధునిక 108, 104 అంబులెన్స్లను ప్రారంభించనున్న సీఎం జగన్
జూలై 1, బుధవారం ఉదయం 9:35 గంటలకు విజయవాడలోని బెంజి సర్కిల్ వద్ద 108,104 అత్యాధునిక అంబులెన్స్లను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవల...
కోవిడ్ మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందన్న సీఎం జగన్
శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో కరోనా కారణంగా మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటనపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్...
రైతులకు ఉచితంగా పంటల బీమా సౌకర్యం, ఆర్బీకే లలో ఇ–క్రాపింగ్ : సీఎం జగన్
2019–2020 నుంచి రైతులందరికీ ఉచితంగా "వైఎస్ఆర్ పంటల బీమా" అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అలాగే రైతులు వేసిన పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పిస్తామని...