Home Search
నరేంద్ర మోదీ - search results
If you're not happy with the results, please do another search
మహారాష్ట్రలోని ఓ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, 10 మంది పిల్లలు మృతి
మహారాష్ట్ర రాష్ట్రంలోని భండారా జిల్లాలో గల ఓ జనరల్ ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. 2 గంటల సమయంలో ఆసుపత్రిలోని ఐసీయూ విభాగమైన సిక్ న్యూబోర్న్ కేర్ యూనిట్...
కుప్పకూలిన ఐదంతస్తుల భవనం: 11 కి చేరిన మృతుల సంఖ్య
మహారాష్ట్రలో రాయ్గఢ్ జిల్లాలోని మహాద్ నగరంలో ఆగస్టు 24, సోమవారం సాయంత్రం ఐదు అంతస్తుల భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. సంఘటన స్థలంలో గత 22 గంటల నుంచి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్...
బీరట్ లో భారీ పేలుళ్లు: 100 మంది మృతి, 4000 మందికి పైగా గాయాలు
లెబనాన్ రాజధాని బీరట్లో మంగళవారం నాడు భారీ పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. పోర్టు ఏరియాల్లో భారీగా మందుగుండు సామగ్రిని నిల్వ ఉంచడంతో ఈ పేలుళ్లు జరిగినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ...
జాతీయ విద్యా విధానం-2020 కు కేంద్ర కేబినెట్ ఆమోదం
జూలై 29, బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ జాతీయ విద్యా విధానం -2020 ని ఆమోదించింది. అదే విధంగా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ (హెచ్ఆర్డీ)...
బీజేపీని ఢీ కొట్టండి ఇలా.. కాంగ్రెస్ కార్యకర్తలకు శిక్షణ
ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు భారతీయ జనతా పార్టీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో విజయాలు, చేపడుతున్న కార్యక్రమాలు, అయోధ్య నిర్మాణం.. ఈ అంశాలన్నీ ఆ పార్టీకి...
హైదరాబాద్ పార్లమెంట్పై కమలం కన్ను
ప్రస్తుతం ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణలోని హైదరాబాద్ పార్లమెంట్ను కైవసం చేసుకోవాలని కమలం పార్టీ విస్తృత వ్యూహాలు రచిస్తోంది. దీని ద్వారా రాష్ట్రంలో బలమైన పునాదులు ఏర్పరచుకోవాలని యత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన...
బీజేపీకి రాముడు.. కాంగ్రెస్ కు మహాత్ముడు..
లోక్ సభ సమరానికి గడువు సమీపిస్తుండడంతో.. అధికార, విపక్ష పార్టీలు ప్రజలను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యాయి. కుల, మత, వ్యక్తి ప్రాధాన్య రాజకీయాలను ప్రారంభించాయి. ఇప్పటికే పదేళ్లుగా ప్రధానిగా కొనసాగుతున్న నరేంద్ర మోడీ.....
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. పార్లమెంటులోని హోం మంత్రి కార్యాలయంలో అమిత్...
పీఎం కిసాన్ 9వ విడత నిధులు విడుదల, ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేలు జమ
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం 9వ విడత కింద దేశవ్యాప్తంగా మొత్తం 9,75,46,378 మంది రైతులకు రూ.19,509 కోట్లకుపైగా నిధులను విడుదల...
పీఎం కిసాన్ 8వ విడత నిధులు విడుదల, ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేలు జమ
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నాడు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం 8వ విడత కింద దేశవ్యాప్తంగా మొత్తం 9,50,67,601 మంది రైతులకు రూ.20000 వేల కోట్లకు పైగా...