Home Search
పేర్ని నాని - search results
If you're not happy with the results, please do another search
రైతుల ఆత్మహత్యలపై సీఎం జగన్ సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్బంగా రైతుల ఆత్మహత్యల పై కీలక నిర్ణయం...
ముందే తేరుకున్న కొంతమంది వైసీపీ కాపు నేతలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను తిట్టడమే పనిగా పెట్టుకున్న వైసీపీలో.. కొంతమంది కాపు నేతలు మాత్రం ఆచితూచి వ్యవహరించారు. వ్యక్తిగత విమర్శలు, దూషణలతో తమకే నష్టం అని గ్రహించి ముందు నుంచీ పవన్...
మచిలిపట్నం ఎంపీకి టఫ్ ఫైట్!
మచిలీపట్నం(బందరు) రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ రెండు స్థానాల్లోనూ హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సాగర పట్టణంలో ఎంపీ ఫైట్లో గెలిచేదెవరన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అనుభవాన్ని, పనినే...
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....
వైసీపీ ఎంపీ అభ్యర్థులు ఖరారు..? జాబితా వైరల్
త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమైపోయారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. తమ గెలుపు గుర్రాలను మిగతా పార్టీలకంటే ముందే బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 50...
వైసీపీ ఇంఛార్జ్ల మార్పు.. రెండో జాబితా సిద్ధం
అసెంబ్లీ ఎన్నికల ముంగిట వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఏపీలో కాక రేపుతున్నాయి. రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్న జగన్.. ఆ దిశగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు....
మరో 50 మంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చెయ్యి?
ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో.. అధికార పార్టీ ఇప్పటి నుంచే రాజకీయ వ్యూహాలు రచిస్తోంది. రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి సీఎం జగన్..పార్టీలో ఎంతటి పెద్ద నేత...
మంత్రుల కమిటీతో ఏపీ ఉద్యోగ సంఘాల భేటీ.. పరిష్కారం దిశగా అడుగులు?
ఏపీ ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సమావేశం అయింది. పీఆర్సీ సమస్య పరిష్కారం దిశగా చర్చలు కొనసాగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మంత్రుల కమిటీ చర్చిస్తోంది. పలు డిమాండ్లపై ఇరుపక్షాలు సానుకూలంగా...
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక: నామినేషన్ వేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎం.గురుమూర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఎం.గురుమూర్తి సోమవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు కలెక్టరేట్ లో కలెక్టర్ చక్రధర్ బాబుకు నామినేషన్ పత్రాలు...
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక: సీఎం వైఎస్ జగన్ కీలక సమీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు ఏప్రిల్ 17 న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ ఎం.గురుమూర్తి పేరును ముఖ్యమంత్రి వైఎస్...