Home Search
పేర్ని నాని - search results
If you're not happy with the results, please do another search
రాజధానిపై నివేదికల పరిశీలనకు హైపవర్ కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలనకు హైపవర్ కమిటీని నియమించాలని ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించిన...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, రాజధానిపై హైపవర్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 27, శుక్రవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై కీలక నిర్ణయం తీసుకుంటారని...
డిసెంబర్ 11 నుంచి ఏపీఎస్ఆర్టీసీలో పెరిగిన ధరలు అమలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నష్టాల ఊబి నుంచి గట్టెక్కించి, ఆర్టీసీని బతికించాలనే ఉద్దేశంతోనే చార్జీలను పెంచుతున్నామని, పెరిగిన ధరలు ఏ తేదీ నుంచి...
ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగబోతున్నాయి. బస్సు ఛార్జీలు పెంచే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆమోదముద్ర తెలిపినట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. నష్టాల...
రేపే అమరావతిలో చంద్రబాబు పర్యటన
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 28, గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులను కలుసుకోనున్నారు. రాజధాని...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన నవంబర్ 27, బుధవారం నాడు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు అంశాలపై...
సీఎం జగన్ తో యార్లగడ్డ వెంకట్రావు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో నవంబర్ 18, సోమవారం నాడు గన్నవరం వైసీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు భేటీ అయ్యారు. ఇటీవలే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ పార్టీకి...
కీలక పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన అక్టోబర్ 30, బుధవారం నాడు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. నాలుగు గంటల పాటు సాగిన ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం అక్టోబర్ 16, బుధవారం నాడు సమావేశమయింది. ఉదయం 11 గంటల నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో...
అమెరికా టూర్ ముగించుకుని తాడేపల్లి చేరుకున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని శనివారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. తొలుత శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకొని, అక్కడి...