Home Search
తమిళనాడు - search results
If you're not happy with the results, please do another search
అక్టోబర్ 11,12 తేదీల్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్ పర్యటన
భారత్ లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పర్యటన ఖరారైంది. అక్టోబర్ 11, 12 తేదీల్లో తమిళనాడు లోని కాంచీపురం జిల్లా మహాబలిపురంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, జిన్పింగ్ లు సమావేశం కానున్నారు....
మహారాష్ట్ర, హర్యానాలలో అక్టోబర్ 21న ఎన్నికలు
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. అక్టోబర్ 21న ఈ రెండు రాష్ట్రాల్లో...
దక్షిణాదిలో హిందీని బలవంతంగా రుద్దితే ఒప్పుకొం
ఒక దేశం-ఒక భాష అంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారం లేపుతూనే ఉన్నాయి. హిందీ భాషపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు...
టీటీడీ కొత్త పాలకమండలి సభ్యుల జాబితా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ కొత్తపాలకమండలిని ఏర్పాటు చేసింది. సస్పెన్సు కు తెరదించుతూ ఎక్స్అఫిషియో సభ్యులతో కలిపి మొత్తం 28 మందికి అవకాశం కల్పించింది. 28 పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది, అయితే ఇంకా...
తెలంగాణ గవర్నర్ గా తమిళిసై ప్రమాణం
తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా డా. తమిళిసై సౌందరరాజన్ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహన్ ఆమెతో ప్రమాణ...
గవర్నర్ గా సెప్టెంబర్ 8న ప్రమాణం చేయనున్న తమిళిసై
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందర రాజన్ నియమితులయిన సంగతి తెలిసిందే. ఆమె సెప్టెంబర్ 8న తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సెప్టెంబర్...
తెలంగాణ గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందర రాజన్ నియమితులయ్యారు. తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను బదిలీ చేస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్...
రాయలసీమ రతనాల సీమగా మారడానికి సహకరిస్తా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు లోని కాంచీపురంలో అత్తివరదరాజస్వామిని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో నగరి పట్టణంలో ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు....
కాంచీపురం వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు లోని కాంచీపురంలో అత్తివరదరాజస్వామిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుంచి...