Home Search
ప్రధాని మోదీ - search results
If you're not happy with the results, please do another search
కామన్ వెల్త్ గేమ్స్ లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధు
కామన్ వెల్త్ గేమ్స్-2022లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. భారత్ బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం...
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్, రేపు జరిగే నీతిఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ కు హాజరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి చేరుకొని, రాత్రికి...
పార్లమెంట్ లో ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం
దేశ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు పార్లమెంట్ లో శనివారం ఉదయం ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభయింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఉపరాష్ట్రపతి...
కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ హైకోర్టు సమన్లు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై ట్వీట్లు తొలగించాలని ఆదేశం
కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, పవన్ ఖెరా, నెట్ట డిసౌజాలకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల...
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం, బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ కోసం రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీకి ఆమోదం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర ఐటీ, రైల్వేలు, కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్...
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు (జూలై 25, సోమవారం) పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ...
పార్లమెంటు సహా అన్ని రాష్ట్రాల్లో ప్రారంభమైన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ
దేశ 15వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు పార్లమెంట్ ప్రాంగణంలో పాటుగా అన్ని రాష్ట్రాల శాసన సభల్లో మరియు శాసన సభ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోమవారం ఉదయం రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ...
ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్కర్
ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఆగస్టు 6వ తేదీన ఓటింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ నేతృత్వంలోని...
కోవిడ్ వ్యాక్సిన్ ప్రికాషన్ డోస్ తీసుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రికాషన్ డోస్ తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్లోని అమీర్పేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గవర్నర్ ప్రికాషన్ డోస్ తీసుకున్నారు....
ఉప రాష్ట్రపతి అభ్యర్థిపై బీజేపీ కసరత్తు, జూలై 16న ప్రకటన?
దేశ ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఆగస్టు 6న ఓటింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ జూలై 5న ప్రారంభం కాగా,...