Home Search
తోట - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా హార్టికల్చర్ విధానం: సీఎం కేసీఆర్
తెలంగాణ నేపథ్యాన్ని, రాష్ట్ర అవసరాలను, ఇక్కడి నేలలు, వాతావరణాన్ని అనుసరించి హార్టికల్చర్ విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ఉద్యానవన పంటల సాగు మరింత విస్తరించే దిశగా...
క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాటింగ్ ఆల్ రౌండర్ యూసఫ్ పఠాన్
టీమిండియా బ్యాటింగ్ ఆల్ రౌండర్ యూసఫ్ పఠాన్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లుగా శుక్రవారం నాడు ట్విట్టర్ లో యూసఫ్ పఠాన్ ప్రకటన చేశాడు. "అన్ని రకాల...
నరసరావుపేట విద్యార్థిని కుటుంబానికి రూ.10 లక్షల సాయం : సీఎం జగన్
గుంటూరు జిల్లా నరసరావుపేటలో బుధవారం నాడు దారుణం చోటుచేసుకుంది. రావిపాడు శివారులోని ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష(19)ను తోటి విద్యార్థి విష్ణువర్ధన్రెడ్డి హతమార్చాడు. ముందుగా మాట్లాడుకుందామని చెప్పి అనూషను...
ఆయిల్ పామ్ సాగుతో కలిగే లాభాలను రైతులకు అర్ధమయ్యేలా వివరించాలి-మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుపై బుధవారం నాడు రెడ్ హిల్స్ ఉద్యాన శిక్షణా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి...
కొత్తరకం కరోనా వైరస్ : దేశంలో ఇప్పటికి 25 మందికి పాజిటివ్
దేశంలో కొత్తరకం కరోనా వైరస్ (కొత్త యూకే వేరియంట్ జన్యువు) పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. యునైటెడ్ కింగ్ డమ్ నుండి భారత్ కు వచ్చిన ప్రయాణికుల్లో బుధవారం నాటికీ వరకు...
ఏపీ పోలీస్ శాఖకు జాతీయస్థాయి పురస్కారం
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మరో జాతీయస్థాయి పురస్కారం దక్కించుకుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో గుర్తింపుగా ఏపీ పోలీస్ శాఖ ఈ అవార్డును అందుకుంది. ఇంటెరోపెరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్) ను అత్యుత్తమంగా...
తెలంగాణలో రూ.4800 కోట్ల వ్యయంతో ఆయిల్ పామ్ పంట విస్తరణ ప్రాజెక్టుకు ఆమోదం
తెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రూ.4,800 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో చేపట్టే ఆయిల్ పామ్ పంట విస్తరణ ప్రాజెక్టును...
డిసెంబర్ 2న నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాలలో నివర్ తుఫాన్ ప్రభావం చూపిన నేపథ్యంలో నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. డిసెంబర్ 2వ తేదీన తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని...
సాయంత్రం 6 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (అక్టోబర్ 20, మంగళవారం) సాయంత్రం 6 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్వీట్ చేసి వెల్లడించారు. "ఈ రోజు సాయంత్రం 6...
కరోనాతో ప్రముఖ తెలుగు నటుడు కన్నుమూత
కరోనా వలన తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు కోసూరి వేణుగోపాల్ బుధవారం నాడు కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో...