Home Search
పదో తరగతి - search results
If you're not happy with the results, please do another search
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ విద్యార్థులంతా పాస్
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా పదో తరగతి పరీక్షలను, ఇంటర్ పరీక్షలను ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓపెన్ స్కూల్ విద్యార్థుల విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం కీలక...
సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల, 99.04 శాతం పాస్
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మంగళవారం నాడు 10వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 21 లక్షలకు పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు నమోదు...
ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభం, జూలై 12 నుంచి ఆన్లైన్ క్లాసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 16వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. బుధవారం నాడు విద్యాసంస్థల్లో నాడు-నేడు, జగనన్న విద్యా కానుకపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష...
పది, ఇంటర్ ఫలితాలపై హైపవర్ కమిటీలు ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఫలితాలకు సంబంధించి మార్గదర్శకాల రూపకల్పన కోసం హైపవర్ కమిటీని...
తెలంగాణలో ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలు రద్దు, విద్యార్థులంతా పాస్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు గ్రేడ్స్ కేటాయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలను కూడా రద్దు చేస్తూ,...
రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై నేడు సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో కరోనా పరిస్థితులు అదుపులోకి వస్తుండడంతో...
ఏపీ గవర్నర్ కు లేఖ రాసిన నారా లోకేష్, రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలపై జోక్యం చేసుకోవాలని వినతి
రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ లేశారు. ఈ మేరకు ఆయన...
రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలి : ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో పదో తరగతి మరియు ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించటం వారి ప్రాణాలతో చెలగాటం ఆడటమే అవుతుందని, తక్షణమే ఆ పరీక్షలను వాయిదా వేయాలని ముఖ్యమంత్రి వైఎస్...
1 నుంచి 9వ తరగతులకు సెలవులు ప్రకటన, టెన్త్, ఇంటర్ పరీక్షలు యథాతథం
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 20, మంగళవారం నుండి అన్ని పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు సెలవులు...
ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ విధానం, సీఎం జగన్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 24, బుధవారం నాడు మనబడి నాడు-నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యకు సంబంధించి కీలక నిర్ణయం...