Home Search
అసెంబ్లీ ఎన్నిక - search results
If you're not happy with the results, please do another search
దుబ్బాకలో ఓట్ల కౌంటింగ్ రేపే, ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ
మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకున్న సంగతి తెలిసిందే. కాగా దుబ్బాకలో రేపు ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితం వెల్లడించనున్నారు. కౌంటింగ్ కోసం...
బీహార్ ఎగ్జిట్ పోల్స్: మహాగట్బంధన్ వైపే మొగ్గు
బీహార్ అసెంబ్లీ తుదిదశ ఎన్నికలు నేడు పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ(బీజేపీ-జనతాదళ్ యునైటెడ్), మహాగట్బంధన్ (కాంగ్రెస్, ఆర్జేడీ,వామపక్షాలు కూటమి), ఎల్జేపీ హోరాహోరీగా పోరాడాయి. కాగా బీహార్ లో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్...
దుబ్బాకలో ప్రశాంతంగా పోలింగ్, 11 గంటలకు 34.33 శాతం పోలింగ్
మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ పక్రియ కొనసాగుతుంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. మొత్తం 315 పోలింగ్ కేంద్రాలలో...
దుబ్బాకలో త్రిముఖ పోరు: టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముమ్మర ప్రచారం
మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నవంబర్ 3 న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికకు ప్రచార గడువు నవంబర్ 1 సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ...
దుబ్బాకలో టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత నామినేషన్ దాఖలు
మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నవంబర్ 3 న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికకు నామినేషన్ పక్రియ మొదలుకాగా, ఆఖరి తేదీ అక్టోబర్ 16 గా నిర్ణయించారు....
సీఎల్పీ నేత భట్టి ఇంటికెళ్లిన మంత్రి తలసాని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై సవాల్ స్వీకరణ
హైదరాబాద్ నగరంలో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం ఉదయం బంజారాహిల్స్లో రోడ్ నెంబరు 14లో ఉన్న...
తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కన్నుమూత
వైసీపీ నేత, తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అలాగే...
మాజీ మంత్రి మాతంగి నర్సయ్య కన్నుమూత
ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి మాతంగి నర్సయ్య కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో, హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స...
కరోనాతో కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత
తమిళనాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, కన్యాకుమారి ఎంపీ హెచ్.వసంత్కుమార్ ఆగస్టు 28, శుక్రవారం నాడు కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. హెచ్.వసంత్కుమార్ కు కరోనా పాజిటివ్ గా తేలడంతో ఆగస్టు...
కరోనాతో మాజీ క్రికెటర్ చేతన్ చౌహన్ కన్నుమూత
టీమిండియా మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి చేతన్ చౌహాన్ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. జూలై 12 న కరోనా సోకడంతో లక్నోలోని సంజయ్ గాంధీ పీజీఐ ఆస్పత్రిలో చేరారు....