Home Search
హిమాచల్ ప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
భారత హాకీ దిగ్గజ ఆటగాడు చరణ్జిత్ సింగ్ కన్నుమూత
భారత హాకీ దిగ్గజం, పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత చరణ్జిత్ సింగ్(90) కన్నుమూశారు. 1964 టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టుకు సారధిగా వ్యవహరించిన ఈ మాజీ మిడ్...
పీడీఆర్డీ గ్రాంట్ కింద 14 రాష్ట్రాలకు 6,195.08 కోట్లు, ఏపీకి రూ.491.42 కోట్లు
కేంద్ర ఆర్థిక శాఖ దేశంలోని 14 రాష్ట్రాలకు తాజాగా రూ.6,195.08 కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్( పీడీఆర్డీ) గ్రాంట్ కింద 11...
బర్డ్ ఫ్లూ: దేశంలో ఇప్పటికి 9 రాష్ట్రాల్లో నిర్ధారణ
దేశంలో పలు రాష్ట్రాలకు బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్ఫ్లుఎంజా) వ్యాధి పాకుతుంది. ఆదివారం వరకు కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కాగా, తాజాగా...
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆసీఫ్ బస్రా ఆత్మహత్య
బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆసీఫ్ బస్రా (53) ఆత్మహత్య చేసుకున్నారు. హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో గల ఆయన అపార్టుమెంట్లో గురువారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది....
ప్రపంచంలోనే అతి పొడవైన అటల్ టన్నెల్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రపంచంలోనే అత్యంత పొడవైన అటల్ టన్నెల్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 3, శనివారం నాడు ప్రారంభించారు. హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని మనాలి-లేహ్ జాతీయ రహదారిపై రోహతాంగ్ పాస్ వద్ద 9.02 కిలోమీటర్ల...
14 రాష్ట్రాలకు రూ.6,195.08 కోట్లు విడుదల చేసిన కేంద్రం, ఏపీకి రూ.491.41 కోట్లు
కేంద్ర ఆర్థిక శాఖ దేశంలోని 14 రాష్ట్రాలకు తాజాగా రూ.6,195.08 కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కింద ఆరో విడతగా...
‘ఒకే దేశం ఒకే కార్డు’ పథకంలోకి మరో మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం
ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానంలోకి తాజాగా మరో మూడు రాష్ట్రాలు మణిపూర్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, ఒక...
ఆ రాష్ట్రంలో జూన్ 30 వరకు లాక్డౌన్ కొనసాగింపు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవత్ర రోజురోజుకి పెరుగుతుండడంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మే 26, మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,45,380 కు పెరిగిందని...
దేశంలో దీపప్రజ్వలన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన
దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటం సాగించే దిశలో దేశప్రజలందరి ఐక్యతకు సూచికగా ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆపేసి, ఈ సమయంలో ప్రజలంతా సామాజిక...
సమ్మక్క, సారలమ్మలకు మొక్కు చెల్లించుకున్న గవర్నర్లు తమిళిసై, దత్తాత్రేయ
తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున సమ్మక్క- సారక్క జాతరకు తరలివస్తున్నారు. ఈ...