Home Search
హిమాచల్ ప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
కరోనా వైద్య పరీక్షలు ఎవరు చేయించుకోవాలి?
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత విస్తరిస్తుంది. మార్చ్ 28, శనివారం నాటికీ దేశంలో 935 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తెలంగాణ రాష్ట్రంలో 59, ఆంధ్రప్రదేశ్ లో 13...
దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో పూర్తిస్థాయి లాక్డౌన్
దేశంలో కరోనా వైరస్ రోజురోజుకి క్రమంగా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లాక్డౌన్ ప్రకటించాయి. 548 జిల్లాలతో కూడిన 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు పూర్తిస్థాయి లాక్డౌన్ దిశగా అడుగులేశాయి. ఉత్తరప్రదేశ్,...
దేశంలో 75 జిల్లాల్లో లాక్డౌన్ ప్రకటన
ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలను వణికిస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం భారత్ లో కూడా క్రమ క్రమంగా పెరుగుతుంది. దేశంలో ఇప్పటి వరకు ఇరవై రెండు రాష్ట్రాల్లో 415 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ...
కరోనా వైరస్ వ్యాప్తిపై రాష్ట్రాల హెల్ప్లైన్ నంబర్ల జాబితా విడుదల చేసిన కేంద్రం
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) క్రమంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశలో ఉన్నట్లు గుర్తించిన...
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 25, మంగళవారం నాడు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. 2020 ఏప్రిల్లో 17 రాష్ట్రాలకు చెందిన 55 మంది సభ్యుల...
బీహార్, బెంగాల్, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల శకటాలకు దక్కని చోటు
ఈ సంవత్సరం జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బీహార్, బెంగాల్, మహారాష్ట్ర మరియు కేరళ రాష్ట్రాల శకటాలకు చోటు దక్కలేదు. ఢిల్లీలోని రాజ్ పథ్ లో నిర్వహించే గణతంత్ర...
తెలంగాణ గవర్నర్ గా తమిళిసై ప్రమాణం
తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా డా. తమిళిసై సౌందరరాజన్ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహన్ ఆమెతో ప్రమాణ...
గవర్నర్ గా సెప్టెంబర్ 8న ప్రమాణం చేయనున్న తమిళిసై
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందర రాజన్ నియమితులయిన సంగతి తెలిసిందే. ఆమె సెప్టెంబర్ 8న తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సెప్టెంబర్...
తెలంగాణ గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందర రాజన్ నియమితులయ్యారు. తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను బదిలీ చేస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్...
కాంగ్రెస్కు మార్పు కలిసొస్తుందా?
ఈ నెలలో వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ మినహా.. మిగతా చోట్ల కాంగ్రెస్ ప్రభావం చూపలేకపోయింది. ఎన్నికలకు ముందు రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర చేసినా.. ఎన్నికల్లో సోనియా,...