Home Search
మోదీ - search results
If you're not happy with the results, please do another search
పంట మార్పిడి పై సీఎం కేసీఆర్ సమీక్ష, చెప్పిన పంటలు వేసిన రైతులకే రైతుబంధు
రాష్ట్రంలో పంట మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మే 12, మంగళవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రైతులకు లాభం చేయాలనే ఏకైక...
వలస కూలీలపై దూసుకెళ్లిన గూడ్స్రైలు, 14 మంది మృతి
మహారాష్ట్ర రాష్ట్రంలో ఔరంగబాద్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్పై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్స్ రైలు దూసుకెళ్లడంతో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు....
ఉద్యోగాల నుంచి తొలగించి ఆ 1400 మంది కార్మికుల పొట్ట కొట్టకండి – పవన్ కళ్యాణ్
తిరుమల తిరుపతి దేవస్థానంలో (టీటీడీ) పనిచేస్తున్న 1400 మంది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించి వారి పొట్ట కొట్టొద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. "కరోనా కారణంగా అల్పాదాయ వర్గాల వారు...
దేశవ్యాప్తంగా మరో రెండు వారాల పాటు లాక్డౌన్ పొడిగింపు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 4 వ తేదీ నుంచి మరో రెండువారాల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రెండో విడత...
పంజాబ్ రాష్ట్రంలో మే 17 వరకు లాక్డౌన్ పొడిగింపు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్డౌన్ ను పొడిగించిన సంగతి తెలిసిందే. మూడురోజుల్లో ఈ లాక్డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర...
మే 4 నుంచి లాక్డౌన్ లో భారీ సడలింపులు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 29, బుధవారం...
ఏపీలో లాక్డౌన్ సడలింపులపై కొత్త గైడ్ లైన్స్
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ఇప్పటికే లాక్డౌన్ అమలులో...
రాష్ట్రంలో 21 జిల్లాల్లో కరోనా యాక్టీవ్ కేసులు లేవు – సీఎం కేసీఆర్
ఏప్రిల్ 27, సోమవారం నాడు ప్రధాని మోదీతో ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల...
ఆ ఐదు రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా లేదు…
దేశంలో ఈశాన్య ప్రాంతంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ఇప్పుడు ఐదు రాష్ట్రాలు కరోనా రహిత రాష్ట్రాలుగా మారాయని ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (డిఓఎన్ఈఆర్) సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఏప్రిల్ 27,...
కరోనా తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ పొడిగింపు?
కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కరోనా కేసుల వివరాలు, కరోనా వ్యాప్తి చెందుతున్న విధానం తదితర అంశాలపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల సీఎంలతో ఈ రోజు ప్రధాని నరేంద్ర...