Home Search
శ్రీలంక - search results
If you're not happy with the results, please do another search
భారత్ లో నమోదైన తొలి కరోనా కేసు, ధ్రువీకరించిన కేంద్ర ఆరోగ్యశాఖ
భారత్లో తోలి కరోనా వైరస్ కేసు నమోదైంది. కేరళ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థికి పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ సోకినట్లు తేలింది. చైనాలోని వుహాన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఆ విద్యార్థి, కరోనా...
కరోనా వైరస్ ముప్పు – కరోనా వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చైనా దేశాన్ని ప్రస్తుతం వణికిస్తున్న కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చైనా నుంచి వచ్చిన ప్రయాణికుల ద్వారా ఈ వైరస్ పలు ఇతర దేశాలకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ కారణంగా...
నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య తోలి టీ20
భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ వేదికగా జనవరి 24, శుక్రవారం నాడు తోలి టీ20 జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12...
భారత్-న్యూజిలాండ్ మధ్య తోలి టీ20 రేపే
2020 ప్రారంభంలోనే శ్రీలంక, ఆస్ట్రేలియాలపై సిరీస్ లు గెలిచిన భారత్ జట్టు మరో ఆసక్తికర పోరుకు సిద్ధమవుతోంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 29 వరకు న్యూజిలాండ్ లో పర్యటించనుంది. ఈ పర్యటనలో...
విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు
భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ తన పేరుపై మరో అరుదైన రికార్డు నమోదు చేసుకున్నాడు. టీ20 క్రికెట్ లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన కెప్టెన్గా...
2020 భారత్ క్రికెట్ జట్టు షెడ్యూల్
కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలో 2019 సంవత్సరంలో భారత్ క్రికెట్ జట్టు పలు సంచలన విజయాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గత కొన్ని సిరీస్ ల నుండి అన్ని ఫార్మాట్లలో బలం...
విజ్డెన్ దశాబ్దపు టీ20 జట్టులో కోహ్లీ, బుమ్రా, ధోనీకి దక్కని చోటు
విజ్డెన్ దశాబ్దపు టీ20 ఇంటర్నేషనల్స్ జట్టులో భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, భారత్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చోటు దక్కించుకున్నారు. అయితే టీ20 క్రికెట్ లో పలు సంచలనాలకు మారుపేరైన...
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో సొంత గడ్డపై జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను భారత జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మూడో టెస్టులో భారత్,...
2-0 తో టెస్టు సిరీస్ కైవసం చేసుకున్న భారత్
కెప్టెన్ గా 28 టెస్టు విజయాలు సాధించి ధోని రికార్డ్ అధిగమించిన విరాట్ కోహ్లీ
టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన మూడో భారత్ బౌలర్ గా బుమ్రా రికార్డ్
తోలి శతకం సాధించిన...
క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన అజంతా మెండిస్
శ్రీలంక స్పిన్ బౌలర్ అజంతా మెండిస్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. మిస్టరీ స్పిన్నర్ గా పేరుగాంచిన అజంతా మెండిస్ క్యారమ్ బంతులతో బ్యాట్స్మెన్ ను ఇబ్బంది పెట్టేవాడు. శ్రీలంక తరుపున...