Home Search
శ్రీలంక - search results
If you're not happy with the results, please do another search
ఇండియా మ్యాపులో శ్రీలంక..ఇంత కథ ఉందా?
ప్రపంచంలోని మిగతా అన్ని దేశాల కంటే భారత దేశానికి మాత్రమే ప్రత్యేక ఆకారం ఉంటుంది.భారత దేశ చిత్రపటాన్ని ఒక్కసారి చూస్తే ఎవరూ కూడా అంత సులభంగా మర్చిపోలేరు. అలా ఒక ప్రత్యేక ఆకారాన్ని...
రెండో వన్డేలో శ్రీలంకపై భారత్ ఘనవిజయం.. రాణించిన కేఎల్ రాహుల్, సిరీస్ కైవసం చేసుకున్న భారత్
శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన రెండో వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 216 పరుగుల భారీ లక్ష్యాన్ని...
నేడు శ్రీలంకతో రెండో వన్డే.. జోరు మీదున్న భారత్, సిరీస్పై కన్ను
మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్ గురువారం శ్రీలంకతో రెండో మ్యాచ్ ఆడనుంది. తొలి వన్డేలో టాప్ ఆర్డర్ బ్యాటర్లు చెలరేగడంతో ఘన విజయం సాధించిన టీమిండియా జోరు మీదుంది. నేటి మ్యాచ్లో...
తొలి వన్డేలో సెంచరీతో చెలరేగిన కోహ్లీ, పలు రికార్డులు బద్దలు.. శ్రీలంక ముందు 374 పరుగుల భారీ లక్ష్యం
గువాహటిలో శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా నేడు జరిగిన తొలి వన్డేలో టీమిండియా 373 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు...
శ్రీలంకతో వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు షాక్.. ఫిట్నెస్ లేమితో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం
శ్రీలంకతో జనవరి 10నుంచి జరుగనున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సమస్యల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ మేరకు...
మూడో టీ20లో శ్రీలంకపై భారత్ ఘనవిజయం.. సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్ యాదవ్, 2-1 తేడాతో సిరీస్ కైవసం
ఇండియా, శ్రీలంక మధ్య హోరాహోరీగా సాగిన సిరీస్లో భారత్ ఘనవిజయం సాధించింది. రాజ్కోట్ వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో ఆఖరి టీ20 మ్యాచ్లో 2-1 తేడాతో 91 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ని...
నేడే రాజ్కోట్లో శ్రీలంకతో భారత్ చివరి టీ20 మ్యాచ్, సిరీస్ కైవసం చేసుకునేదెవరో?
భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైన విషయం తెలిసిందే. జనవరి 3న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఉత్కంఠభరితంగా జరిగిన తోలి టీ20లో భారత్ జట్టు రెండు...
భారత్, శ్రీలంక మధ్య నేడే రెండో టీ20, గాయంతో సంజూ శాంసన్ దూరం, జట్టులోకి జితేష్ శర్మ
భారత్, శ్రీలంక జట్ల మధ్య ప్రస్తుతం మూడు టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. జనవరి 3న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఉత్కంఠభరితంగా జరిగిన తోలి టీ20లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని...
తొలి టీ20లో శ్రీలంకపై భారత్ ఘనవిజయం, అరంగేట్ర మ్యాచ్లోనే 4 వికెట్లతో చెలరేగిన శివమ్ మావి
మూడు టీ20ల సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. ముంబై లోని వాంఖడే మైదానంలో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్లో శ్రీలంకపై విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఒత్తిడిని అధిగమిస్తూ టీమిండియా రెండు...
శ్రీలంకతో టీ20 పోరుకు భారత్ సిద్ధం, నేడే తోలి టీ20 మ్యాచ్
భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా ఈ రోజు (జనవరి 3, మంగళవారం) రాత్రి 7 గంటల నుంచి తోలి టీ20 జరగనుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో...