Home Search
పదో తరగతి - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ రాష్ట్రంలోని స్కూల్స్ లో రేపటినుంచే ఒంటిపూట బడులు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో రేపటినుంచి (మార్చి 15, బుధవారం) ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వేసవికాలం మొదలైన నేపథ్యంలో రాష్ట్రంలో పెరగుతున్న ఎండల...
ఏపీ విద్యాశాఖతో ‘బైజూస్’ ఒప్పందంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు, మంత్రి బొత్స కౌంటర్
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనుభవం ఉంటే సరిపోదని, అది నలుగురికి ఉపయోగపడాలని చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. అయితే మద్యం వ్యాపారం నిర్వహించుకునే బొత్స లాంటి...
ఏపీలో స్కూళ్లకు మే 6 నుంచి జూలై 3 వరకు వేసవి సెలవులు, టీచర్లకు మే 20 వరకు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 6వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు 1వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించారు. జూలై 4 నుంచి కొత్త విద్యా...
టీఎన్జీవో, టీజీవో, రెవెన్యూ ఉద్యోగుల డైరీలు ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
టీఎన్జీవో, టీజీవో, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ల డైరీలు, క్యాలెండర్లను గురువారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు...
9,36,976 మంది ఉద్యోగులకు వేతనాల పెంపు, ఫిబ్రవరి నుండి ఉద్యోగ నియామకాల ప్రక్రియ
నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగులు,...
ఏపీలో డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై త్వరలో నిర్ణయం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇటీవలే పదోతరగతి పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2019-20 సంవత్సరానికి గానూ డిగ్రీ, పీజీ సహా...
‘అమ్మఒడి’ పథకం ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనవరి 9, గురువారం నాడు చిత్తూరులో అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమ్మఒడి పథకాన్ని చిత్తూరులోని పీవీకేఎన్...
అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కార అవార్డు పేరు మార్పు, సీఎం జగన్ ఆగ్రహం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందజేస్తున్న ప్రతిభా పురస్కారాల పేరును వైఎస్ఆర్ విద్యా పురస్కారాలగా పేరు మార్చారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ నవంబర్ 4,...
సీఎం జగన్ పేరుతో రెండు పధకాలు
శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. అయితే ఆశక్తికరంగా రెండు ప్రభుత్వ పథకాలకు సీఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరును పెట్టారు....