Home Search
అనురాగ్ ఠాకూర్ - search results
If you're not happy with the results, please do another search
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. హిమాచల్ ప్రదేశ్ లో నేడు ఒకే విడతలో 68 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. శనివారం ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రారంభం...
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, చమురు సంస్థలకు రూ.22000 కోట్లు మంజూరు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అనురాగ్...
ఘనంగా 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం, విజేతలకు అవార్డులు అందించిన రాష్ట్రపతి
68వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం శుక్రవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని సినీ ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం...
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 36వ జాతీయ క్రీడలను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గ్రాండ్ గా ఏర్పాటు...
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 4 శాతం పెంపు, పేదలకు ఉచిత రేషన్...
కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దసరా పండుగ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పేదలకు శుభవార్త వినిపించింది. ఈ మేరకు బుధవారం కేంద్ర కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక...
ప్రముఖ నటి ఆశా పరేఖ్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటన
ప్రముఖ నటి, దర్శకురాలు మరియు నిర్మాత ఆశా పరేఖ్ కు 2020 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. సినీ రంగానికి చేసిన సేవలకు...
ఎర్రకోట నుంచి విజయ్ చౌక్ వరకు ఎంపీల ‘హర్ ఘర్ తిరంగా’ బైక్ ర్యాలీ ప్రారంభించిన వెంకయ్యనాయుడు
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందేశాన్ని మరియు జాతీయ జెండాకు ఉన్న భావోద్వేగ సంబంధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు...
కామన్వెల్త్ గేమ్స్-2022: వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయి చానుకు స్వర్ణం, బింద్యారాణికి రజతం
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్లో రెండో రోజు భారత్ సత్తా చాటింది. మొత్తం నాలుగు పతకాలు సాధించింది. ఈ క్రమంలో దేశానికి తొలి బంగారు పతకం దక్కింది. స్టార్ వెయిట్...
అట్టహాసంగా కామన్ వెల్త్ గేమ్స్-2022 ప్రారంభ వేడుకలు
కామన్ వెల్త్ గేమ్స్-2022 ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. బర్మింగ్హామ్లోని అలెగ్జాండర్ స్టేడియంలో 30,000 మంది ప్రేక్షకుల మధ్య ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11.30...
చెన్నైలో 44వ చెస్ ఒలింపియాడ్ టోర్నీ ప్రారంభించిన ప్రధాని మోదీ, పాల్గొన్న సీఎం స్టాలిన్
ప్రపంచంలోనే అతిపెద్ద చెస్ ఈవెంట్ - 44వ అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ను గురువారం చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు భారత యువజన వ్యవహారాలు...