Home Search
అవినాశ్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
పులివెందులలో ‘ఏపీ కార్ల్’లో న్యూటెక్ బయోసైన్సెస్కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం వైఎస్సార్ కడప జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనుల్లో పాల్గొంటున్నారు. దీనిలో భాగంగా పులివెందుల...
జూలై 8,9వ తేదీల్లో సీఎం వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 8, 9వ తేదీల్లో వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా 9వ తేదీన బద్వేలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు...
తల్లుల లేఖలు.. రాజకీయ చురకలు
ఏపీ రాజకీయాలు ఇప్పుడు వైఎస్ కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయి. జగన్, షర్మిల, సునీత, అవినాష్.. వీరే కాకుండా ఎన్నడూలేని రీతిలో ఈ ఎన్నికల్లో సునీత తల్లి, వివేకానంద రెడ్డి సతీమణి వైఎస్ సౌభాగ్యమ్య,...
షర్మిల వ్యాఖ్యలపై డోస్ పెంచుతున్న వైసీపీ!!
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి పెరుగుతోంది. కుటుంబం, బంధుత్వం.. ఇవేమీ చూడకుండా అధికార, ప్రతిపక్షపార్టీలు మాటల తూటాలు పేల్చుతున్నాయి. ప్రత్యర్థి గెలవకుండా చేయడమే లక్ష్యంగా ప్రచారానికి పదును పెడుతున్నాయి. ప్రధానంగా వైసీపీ, కాంగ్రెస్ రాజకీయాలు...
అన్నపై అక్కాచెల్లెళ్లు యుద్ధం.. గెలుపెవరిది?
2019 ఏపీ ఎన్నికలకు ముందు మాజీ మంత్రి వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య ప్రకంపనలు రేపింది. నాడు ఇదే కీలక అంశంగా రాజకీయ పార్టీలు ప్రచారం చేశాయి. వైఎస్ వివేకానందరెడ్డి జగన్కు బాబాయ్...
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....
జగన్పై మరో అస్త్రం.. ఏపీలో ఆసక్తికర రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకవైపు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, మరోవైపు జనసేనాని పవన్ కల్యాణ్, ఇంకోవైపు కాంగ్రెస్ నుంచి సొంత చెల్లి షర్మిల జగన్...
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో జోక్యం చేసుకోలేం.. హైకోర్టు సంచలన తీర్పు
తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీకి షాక్ బిగ్ తగిలింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది....
కాంగ్రెస్కు మార్పు కలిసొస్తుందా?
ఈ నెలలో వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ మినహా.. మిగతా చోట్ల కాంగ్రెస్ ప్రభావం చూపలేకపోయింది. ఎన్నికలకు ముందు రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర చేసినా.. ఎన్నికల్లో సోనియా,...
ఏపీకి నలుగురు, తెలంగాణకు ఐదుగురు కొత్త ఐపీఎస్ అధికారులు కేటాయింపు
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఐదుగురు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నలుగురు కొత్త ఐపీఎస్ అధికారులను కేటాయించింది. ఇండియన్ పోలీస్ సర్వీస్ (కేడర్) రూల్స్-1954లోని రూల్-5లోని సబ్-రూల్ (1) ద్వారా అందించబడిన అధికారాలను అమలు...