Home Search
పొట్టి శ్రీరాములు - search results
If you're not happy with the results, please do another search
నెల్లూరులోని ‘సంగం’ బ్యారేజీకి గౌతమ్రెడ్డి పేరు – అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న 'సంగం' బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్...
హిందూపురం కేంద్రంగా జిల్లా ప్రకటన కోసం.. నేడు నందమూరి బాలకృష్ణ దీక్ష
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు హిందూపురంలో దీక్షకు సిద్దమయ్యారు. హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలంటూ ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ దీక్షకు పూనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు...
రేపు హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మౌనదీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఎక్కడికక్కడ కొత్త జిల్లాగా తమ ప్రాంతాన్ని ప్రకటించాల్సిందిగా అన్ని జిల్లాల నుంచీ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ...
ఏపీలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను నవంబర్ 1న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను...
తెలంగాణలో పది యూనివర్సిటీలకు కొత్త వైస్ ఛాన్సలర్లు వీరే…
రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ (వీసీ) లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు, యూజీసీ నిబంధనలకు అనుగుణంగా...
సీఎం జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విజయవాడ జనసేన కార్యాలయంలో ఈ రోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇసుక కొరత, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ ప్రభుత్వం జారీ చేసిన...
రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించారు. ముందుగా రామాయపట్నం పోర్టు ప్రాంతానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్...
రేపు నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన, రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు శంకుస్ధాపన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (జూలై 20, బుధవారం) పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలోని మొండివారిపాలెం వద్ద రామాయపట్నం...
ఏపీ ప్రజలు నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలకు మారుపేరు : ప్రధాని మోదీ
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. "రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని నా...