Home Search
పొట్టి శ్రీరాములు - search results
If you're not happy with the results, please do another search
ఆంధ్రప్రదేశ్ అగ్రపథాన నిలిచిన నాడే పొట్టి శ్రీరాములుకి నిజమైన నివాళి – పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ అగ్రపథాన నిలిచిన నాడే పొట్టి శ్రీరాములుకి నిజమైన నివాళి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి (డిసెంబర్ 15) సందర్భంగా పవన్ కళ్యాణ్ ఒక...
నేడు పొట్టి శ్రీరాములు జయంతి.. నివాళులర్పించిన ఏపీ సీఎం జగన్
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సచివాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు జీవితం ఎందరికో ఆదర్శమని సీఎం జగన్ కొనియాడారు. ఆ మహానుభావుడి...
నేడే మచిలీపట్నంలో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ, వారాహిలో సభా ప్రాంగణానికి చేరుకోనున్న పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ ఈరోజు (మార్చి 14, మంగళవారం) సాయంత్రం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో జరగనుంది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 1 గంటకు మంగళగిరి పార్టీ...
మచిలీపట్నం వేదికగా మార్చి 14న జనసేన 10వ ఆవిర్భావ సభ, వారాహి వాహనంలో సభా ప్రాంగణానికి పవన్ కళ్యాణ్
మార్చి 14వ తేదీన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో నిర్వహించనున్నట్టు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్...
నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం.. పాల్గొన్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, భారీగా హాజరైన టీడీపీ శ్రేణులు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ 'యువగళం' పాదయాత్ర ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 10 గంటల 15 నిమిషాలకు వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు...
ఆంధ్రప్రదేశ్ ను దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలపాలి, ఆనాడే త్యాగధనుల త్యాగాలకు సార్ధకత: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. "ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అనగానే మన...
ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను నవంబర్ 1న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను...
వైఎస్సార్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్టును నేడు ప్రారంభించడం నా అదృష్టం – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలత్తూరులో ఏపీజెన్కో మూడో యూనిట్ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అలాగే దీనికిముందు కృష్ణపట్నం పోర్టు పరిధిలోని...
‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ పథకాల అమలులో నెల్లూరు జిల్లాకు 4వ స్థానం, జాతీయ అవార్డుకు ఎంపిక
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జాతీయ అవార్డుకు ఎంపికైంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో జాతీయ స్థాయిలో 4వ స్థానంలో నిలవడం ద్వారా...
సంగం బ్యారేజీకీ మేకపాటి గౌతమ్రెడ్డి పేరు పెడుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న ‘సంగం’ బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత అసెంబ్లీ సమావేశాల్లో...