Home Search
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ మంత్రి బుగ్గన భేటీ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్తో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జూలై 10, శుక్రవారం ఉదయం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు, విభజన...
సెలక్ట్ కమిటీ ఛైర్మన్లుగా బుగ్గన, బొత్సలను నియమించిన మండలి ఛైర్మన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టిన పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు (మూడురాజధానులు బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. అనంతరం సెలెక్ట్ కమిటీల...
రాజధాని “మూడు” మారిందా?
హైదరాబాద్ రాజధానిగా దేశంలోనే విఖ్యాత గుర్తింపు పొందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. విభజిత ఆంధ్రప్రదేశ్ అనంతరం రాజధాని లేని రాష్ట్రంగా ప్రచారంలో ఉంది. ఏకైక రాజధాని అమరావతి నుంచి మూడు రాజధానుల రాష్ట్రంగా.. ప్రస్తుతం...
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం – నారా లోకేష్
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఆ పార్టీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సోమవారం 93వ రోజు యువగళం పాదయాత్రలో...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరిరోజు.. టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ విధించిన స్పీకర్ తమ్మినేని సీతారాం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సభ మొదలైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యులు...
వైఎస్ఆర్ ఆసరా కింద 78.94 లక్షల మంది మహిళలకు రూ.6,149 కోట్లు.. ఈనెల 25న దెందులూరులో పంపిణీ చేయనున్న...
ఆంధ్రప్రదేశ్లోని పొదుపు సంఘాల (డ్వాక్రా) మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త అందించింది. త్వరలోనే వైఎస్ఆర్ ఆసరా పథకం మూడో విడత నిధులను వారి ఖాతాల్లో జమ చేయనుంది. ఈ నెల 25న ఏలూరు...
శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆలయంలో ప్రత్యేక పూజలు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించారు. ముందుగా సోమవారం ఉదయం హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకున్న అనంతరం, ప్రత్యేక హెలికాఫ్టర్ లో రాష్ట్రపతి ద్రౌపది...
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కర్నూలులో ‘రాయలసీమ గర్జన’.. పాల్గొన్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు, రాష్ట్ర వికేంద్రీకరణ అభివృద్ధికి మద్దతుగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో 'రాయలసీమ గర్జన' నిర్వహించింది. సోమవారం కర్నూలులోని ఎస్టీబీసీ డిగ్రీ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఉదయం వీఐపీ బ్రేక్లో తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)...
ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. పలు కీలక బిల్లులకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. శాసనసభతో పాటు శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 15న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు కీలక బిల్లులను...