Home Search
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన కోలగట్ల వీరభద్రస్వామి
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కోలగట్ల వీరభద్రస్వామి ఎన్నికయ్యారు. కాగా వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. మూడోరోజు అసెంబ్లీ సమావేశాలలో భాగంగా సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం...
5 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, బీఏసీ సమావేశంలో నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 15, గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభం అయ్యాయి. శాసనసభ ప్రారంభం కాగానే వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఇటీవల...
ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. మూడు రాజధానులపై కీలక చర్చ?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రశ్నోత్తరాలు అనంతరం బీఏసీ సమావేశం జరుగనుంది. సభలో చర్చించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో...
నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో సౌత్ జోనల్ కౌన్సిల్ భేటీ.. హాజరుకానున్న తెలంగాణ హోంమంత్రి...
నేడు కేరళ రాజధాని తిరువనంతపురంలో దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభింస్తున్నారు. శనివారం మొదలవుతున్న ఈ 30వ సదరన్ జోనల్ కౌన్సిల్...
సెప్టెంబరు 3న దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం, చర్చించాల్సిన అంశాలపై అధికారులకి సీఎం జగన్ దిశానిర్దేశం
సెప్టెంబర్ 3న తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం జరగనుంది. దీనిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున చర్చించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో సోమవారం సమావేశం జరిగింది. తాడేపల్లి...
ఏపీ పాలిసెట్-2022 ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష(పాలిసెట్)-2022 ఫలితాలు విడుదల అయ్యాయి. పాలిటెక్నిక్/ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 29వ తేదీన పాలిసెట్-2022 ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు...
దావోస్ సదస్సులో ఏపీ పాలసీలు, ప్రాధాన్యతలు వివరించి పెట్టుబడులను ఆకర్షిస్తాం – మంత్రి అమరనాథ్
దావోస్లో జరిగే డబ్ల్యూఈఎఫ్ సదస్సులో ఏపీ తన వృద్ధి పథాన్ని ప్రదర్శిస్తుందని రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మన రాష్ట్రం ప్రత్యేకతలు, ప్రాధాన్యతలు వివరించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తామని తెలిపారు....
26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లును నియమించిన వైఎస్సార్సీపీ
రాష్ట్రంలో 26 జిల్లాలకు అధ్యక్షులను మరియు 11 మంది రీజనల్ కోఆర్డినేటర్లను వైఎస్సార్సీపీ నియమించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ జాబితాపై నిర్ణయం తీసుకోగా, ఆ వివరాలను...
ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలకు ఇంచార్జి మంత్రులు నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే నూతన కేబినెట్ కొలువుతీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 26 జిల్లాలకు ఇంచార్జి మంత్రులును ఏపీ ప్రభుత్వం నియమించింది....
ఏపీలో నూతన కేబినెట్ : ఐదుగురు డిప్యూటీ సీఎంలు, మంత్రులకు శాఖల కేటాయింపు వివరాలు ఇవే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 25 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం సోమవారం ఉదయం జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రులచేత ప్రమాణస్వీకారం చేయించారు....