Home Search
మంత్రి సబితా ఇంద్రారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక నిర్ణయం.. హైదరాబాద్లోని బంజారాహిల్స్ డీఏవీ డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దుకు ఆదేశం
హైదరాబాద్లోని బంజారాహిల్స్ పాఠశాల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పాఠశాలలో చుదువుకుంటున్న ఒక నాలుగేళ్ల బాలికపై పాఠశాల ప్రిన్సిపాల్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ...
ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ప్రతిభ ఏ ఒక్కరి సొంతం కాదని, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువులు...
తెలంగాణ సర్కారీ బడుల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది – మంత్రి సబితా ఇంద్రారెడ్డి
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా సర్కారీ బడుల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ మేరకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన...
బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజిన్ ఘటన, విచారణకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశం
నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ విద్యాలయంలో మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్ధులు అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. వెంటనే అప్రమత్తమయిన అధికారులు అస్వస్థతకు గురయిన విద్యార్థులకు కొందరికి అక్కడే చికిత్స...
తెలంగాణలో రేపు వెలువడనున్న ఇంటర్ ఫలితాలు.. ప్రకటించనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణలో రేపు ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడనున్నాయి. మంగళవారం ఉదయం 11 గం. లకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులు...
ఆందోళన విరమించిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు, మంత్రి సబితా ఇంద్రారెడ్డితో జరిపిన చర్చలు సఫలం
నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీ విద్యాలయంకు చెందిన విద్యార్థులు గత వారం రోజులుగా ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో జరిపిన...
రాజకీయాలకు బాసర ట్రిపుల్ ఐటీ వేదిక కావద్దు, ఆందోళన విరమించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి
నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీకి చెందిన విద్యార్థులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన విరమించాలని, వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి...
టెట్ పరీక్ష వాయిదా అంశంపై స్పందించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రాష్ట్రంలో జూన్ 12న నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్షను వాయిదా వేయడం కుదరదని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. టెట్ పరీక్ష జరిగే జూన్ 12వ...
పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్
మే నెలలో పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను సజావుగా నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి...
స్కూల్స్ కు పంపేందుకు ఇప్పటికే 60% తల్లిదండ్రులు సమ్మతి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ తేదీ నుండి పున:ప్రారంభం కానున్న పాఠశాలలకు తమ పిల్లలు హజరయ్యేందుకు ఇప్పటికే 60 శాతం విద్యార్థుల తల్లిదండ్రులు తమ సమ్మతిని తెలియజేశారని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి...