Home Search
మీడియా - search results
If you're not happy with the results, please do another search
సోషల్ మీడియాపై ఈసీ స్పెషల్ నజర్
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా.. సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ పెట్టనుంది.ముఖ్యంగా తెలంగాణ కేంద్ర ఎన్నికల సంఘం...
పీక్స్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ రాకముందే అన్ని పార్టీల కంటే ముందు అభ్యర్థుల జాబితాను ఎప్పుడో రిలీజ్ చేసి రిలాక్సయిపోయిన గులాబీ బాస్.. ఇప్పుడు అసలు పనికి శ్రీకారం చుడుతున్నారు.మిగిలిన...
కాంగ్రెస్, బీజేపీల మధ్య సోషల్ మీడియా వార్
ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధాలు కలిగిన దేశం ఇజ్రాయెల్. అగ్రరాజ్యాల వద్ద కూడా లేని ఆయుధాలు ఇజ్రాయెల్ వద్ద ఉన్నాయి. అటువంటి ఇజ్రాయెల్పై పాలస్తీనా, హమాస్ మిలిటెంట్ల దండయాత్ర కొనసాగుతోంది. రోజురోజుకు యుద్ధం భీకరంగా...
ఎవరితో పెళ్లి పీటలు ఎక్కాలని యువతి ప్రశ్న.. సోషల్ మీడియాలో వైరల్గా మారిన పోస్ట్
అమ్మాయి పెళ్లీడుకి వచ్చిందంటే చాలు.. తల్లిదండ్రులు సరైన అబ్బాయి కోసం వెతకడం మొదలుపెడతారు. దీనికోసం తెలిసిన వారి ద్వారా, బ్రోకర్ల ద్వారా రకరకాల సంబంధాలను చూస్తుంటారు. కుమార్తెకు తగిన వరుడు కోసం మ్యాట్రిమోనీలను...
సోషల్ మీడియాతో టైమ్ పాస్ వద్దు.. ఫ్యామిలీతో సమయం గడపడం ముద్దు
హెల్త్ ఈజ్ వెల్త్ అన్న మాట చిన్నప్పటి నుంచీ వింటూనే ఉన్నాం. అందుకే అంతా ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ పెద్దలు పదేపదే చెప్పే మాటలు వింటూనే పెరిగాం. అయితే ఉరుకుల పరుగుల బిజీ...
ఢిల్లీ ఆర్డినెన్స్పై సీఎం కేసీఆర్ ఫైర్.. ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్లతో కలిసి మీడియా సమావేశం
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావును కలుసుకున్నారు. శనివారం హైదరాబాద్కు వచ్చిన ఆయన బేగంపేట ఎయిర్పోర్టు నుంచి నేరుగా ఐటీసీ...
‘ఫెమా’ ఉల్లంఘనల ఆరోపణలపై.. ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఇండియాపై కేసు నమోదు చేసిన ఈడీ
ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఇండియాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్టు (ఫెమా) ఉల్లంఘనల కింద గురువారం కేసు రిజిస్టర్ చేశారు. కాగా విదేశీ...
సోషల్ మీడియా మీమర్స్ మరియు ట్రోలర్స్కి సైబర్ క్రైమ్ పోలీసుల స్ట్రిక్ట్ వార్నింగ్, పలువురికి నోటీసులు
మహిళలు, సినీ తారలు, రాజకీయ నాయకులను ట్రోల్ చేస్తున్న పలువురు సోషల్ మీడియా బ్లాగర్లకు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా బుధవారం సైబర్ క్రైమ్ డీసీపీ...
పార్టీ ఆదేశిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై పోటీకి సిద్ధం – ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు,...
వైఎస్ఆర్సీపీ నేత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, నటుడు అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆదేశిస్తే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై పోటీకి సిద్ధం అని ప్రకటించారు. ఈ మేరకు...
రూ.951 కోట్లకు ఉమెన్స్ ఐపీఎల్ మీడియా రైట్స్, దక్కించుకుంది ఎవరంటే?
భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఐపీఎల్)ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2023-2027 ఐదేళ్ల కాలానికి ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్...