Home Search
మీడియా - search results
If you're not happy with the results, please do another search
గుంటూరులో ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్, హాజరైన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. మంగళవారం గుంటూరు పట్టణం ఇన్నర్ రింగ్ రోడ్డులోని శ్రీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ఈ...
మీడియా అకాడమీ భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి – మంత్రి ప్రశాంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ భవన నిర్మాణాన్ని డిసెంబర్ చివరికల్లా పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి...
తెలంగాణ మీడియా హౌస్ని సందర్శించిన ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు తెలంగాణ మీడియా హౌస్ని సందర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్టుల సంక్షేమానికి...
రాజకీయాల్లో ప్రతిభ లేకుండా కేవలం వారసత్వంతోనే రాణించలేం – ‘మీడియా ఇన్ తెలంగాణ’ సదస్సులో మంత్రి కేటీఆర్
రాజకీయాల్లో ప్రతిభ లేకుండా కేవలం వారసత్వంతోనే రాణించలేమని, అది ప్రవేశం కల్పించడానికే ఉపయోగపడుతుందని పేర్కొన్నారు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు. శనివారం ఆయన హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్...
ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన సినీనటుడు అలీ
ప్రముఖ సినీనటుడు అలీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమిస్తూ ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలీ ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా...
సినీ నటుడు అలీకి కీలక పదవి ఇచ్చిన సీఎం జగన్, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియామకం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టాలీవుడ్ హాస్య నటుడు అలీకి కీలక పదవి ఇచ్చారు. ఆయనను ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించారు. ఈ మేరకు గురువారం ఏపీ...
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘వాట్సాప్’పై భారత్ నజర్, అంతరాయంపై వివరణ కోరిన ఐటీ మంత్రిత్వ శాఖ
ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్ఫామ్ 'వాట్సాప్'కు భారత్ కీలక సూచన చేసింది. ఈనెల 25వ తేదీన భారత్ లో సర్వీస్ ఆగిపోవడానికి గల కారణాలను తెలపాలని మెటా యాజమాన్యంలోని వాట్సాప్ను కోరింది....
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా ఐక్య పోరాటం, మీడియాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మంగళవారం సాయంత్రం విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భేటీ అయిన విషయం తెలిసిందే. విశాఖలో పవన్ కళ్యాణ్...
టీడీపీ సోషల్ మీడియా విభాగం ‘ఐ-టీడీపీ’ పై ఏపీ సీఐడీ కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వైరల్ వీడియో వ్యవహారం మరో మలుపు తిరిగింది. దీనికి సంబంధించి టీడీపీ సోషల్ మీడియా విభాగం 'ఐ-టీడీపీ' పై ఏపీ సీఐడీ పోలీసులు...
మీడియా రంగంలోకి ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ.. జాతీయ ఛానెల్ ఎన్డీటీవీలో 26% వాటా కొనుగోలుకు ప్రతిపాదన
భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ తన వ్యాపార విస్తరణలో భాగంగా మీడియా రంగంలోకి ఎంటర్ అవుతున్నారు. ఈ మేరకు ఆయన దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన వార్తా ఛానెల్లలో ఒకటైన న్యూ...