Home Search
ముంబై - search results
If you're not happy with the results, please do another search
ప్రముఖ బాలీవుడ్ సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు
బాలీవుడ్ సినీ విమర్శకుడిగా గుర్తింపు పొందిన కమల్ ఆర్ ఖాన్ (కమల్ రషీద్ ఖాన్ ఉరఫ్ కేఆర్కే) అరెస్ట్ అయ్యాడు. ఈ మేరకు ఆయనను మంగళవారం ముంబై విమానాశ్రయంలో దిగిన తర్వాత అరెస్టు...
ముంబైలో స్వైన్ ఫ్లూ కలకలం.. 15 రోజుల్లో 130కి పైగా కేసులు నమోదు
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో స్వైన్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. అక్కడ రోజు రోజుకి స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. ఈ మేరకు బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) గత 15 రోజుల్లో...
1993 ముంబై పేలుళ్ల కేసు: కీలక నిందితుడు అబూ బకర్ సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన గుజరాత్...
1993వ సంవత్సరంలో ముంబై బాంబు పేలుళ్లలో నలుగురు నిందితులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది. ముంబైలో వందలాది మంది మృతి చెందిన వరుస బాంబు పేలుళ్లకు సంబంధించి ఎటిఎస్ మరింత...
హనుమాన్ చాలీసా వివాదం: తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలన్న నవనీత్, రవి రాణాల పిటిషన్ను కొట్టివేసిన...
మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా వివాదం ఇంకా రగులుతూనే ఉంది. తమపై నమోదు చేసిన రెండో ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలన్న నవనీత్, రవి రాణాల పిటిషన్ను ముంబై హైకోర్టు నేడు కొట్టివేసింది. మహారాష్ట్ర ఎంపీ...
ఐపీఎల్: రేపు ఢిల్లీ vs పంజాబ్ మ్యాచ్, కరోనాతో మారిన వేదిక.. పూణె నుండి ముంబైకి తరలింపు
ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో COVID-19 కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్లో ఐదు కేసులు నమోదయ్యాయి. తాజా సమాచారం మేరకు పరీక్షలో పాజిటివ్ వచ్చిన తర్వాత మిచెల్ మార్ష్ ఆసుపత్రిలో...
థానే ర్యాలీలో కత్తి ఝళిపించిన ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే.. కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు
మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరేపై మహారాష్ట్రలోని థానే నగరంలో బహిరంగ ర్యాలీలో కత్తి పట్టుకున్నారనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఆయుధాల చట్టంలోని సెక్షన్...
బీజేపీ ముంబైను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు ప్రయత్నిస్తోంది – శివసేన ఎంపీ సంజయ్ రౌత్
ముంబైని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది, ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ)కి కొందరు ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చారని శివసేన సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ...
భారత్లో వెలుగు చూసిన ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ‘ఎక్స్ఈ’.. ముంబైలో నమోదైన తొలి కేసు
భారతదేశంలో కరోనాకు సంబంధించిన రెండు కొత్త వేరియంట్లు ముంబైలో నమోదయ్యాయి. దీనిలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ‘ఎక్స్ఈ’ (XE) మొదటి కేసు ఈ రోజు ముంబై నగరంలో నమోదైంది. అలాగే 'కాపా' వేరియంట్...
ముంబైలో 144 సెక్షన్ అమలుకు నిర్ణయం – ఒమిక్రాన్ ఎఫెక్ట్
మహారాష్ట్ర లో కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తోంది. నిన్న ఒక్క రోజే 7 కేసులు నమోదవడం, అందులో 3 సంవత్సరాల చిన్నారి కూడా ఉండటం మహారాష్ట్రను ఉలిక్కిపడేలా చేసింది. దీంతో...
ఐదోసారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకున్న ముంబై ఇండియన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై అయిదు వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. ఈ సీజన్ ఆసాంతం తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన ముంబయి ఇండియన్స్ జట్టు...