Home Search
రాహుల్గాంధీ - search results
If you're not happy with the results, please do another search
జంపింగ్ జపాంగ్లు.. జాక్ పాట్లు..
ఎన్నికల సమీపిస్తున్న వేళ మాత్రమే ఎక్కువగా కనిపిస్తారు గోడ దూకే రాజకీయ నేతలు. టికెట్ రాకో.. ఆశించిన పదవి రాకో.. ప్రాధాన్యం లేదంటూనో ఉన్న పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. పక్క పార్టీల...
కాంగ్రెస్ తీన్ మార్..!
కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. వచ్చే ఎన్నికలలో జరగనున్న ఐదు రాష్ట్రాలలో అభ్యర్థుల జాబితాలను వరుసగా ప్రకటిస్తోంది. మిజోరం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో సత్తా చాటాలని తపిస్తోంది. దీనిలో భాగంగా ఆదివారం...
జమ్మూకశ్మీర్లో హై అలర్ట్.. ఆర్మీ ట్రక్కుపై ఉగ్ర దాడి, ఐదుగురు జవాన్ల సజీవ దహనం
జమ్మూకశ్మీర్లో దారుణం చోటుచేసుకుంది. పూంచ్ జిల్లాలో రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్(ఆర్ఆర్యూ) జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు సజీవ దహనమవగా.. మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి....
రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు వ్యతిరేకంగా.. ఈనెల 8న మంచిర్యాలలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సత్యాగ్రహ దీక్ష
లోక్సభ ఎంపీగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తోంది. దీనిలో భాగంగా ఏప్రిల్ 8న మంచిర్యాలలో భారీ బహిరంగ సభ...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు.. ఏప్రిల్ 1న విచారణ చేపడతామన్న మహారాష్ట్రలోని భివాండీ కోర్టు
మహారాష్ట్రలోని భివాండీ పట్టణ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. అలాగే ఈ కేసు విచారణలో వ్యక్తిగత హాజరు...
కేసీఆర్ను ఓడించడం కష్టమేమీ కాదు, సమిష్టిగా పనిచేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం – టీపీసీసీ చీఫ్ రేవంత్...
కేసీఆర్ను ఓడించడం కష్టమేమీ కాదు, సమిష్టిగా పనిచేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. బుధవారం ఆయన హైదరాబాద్లోని బోయిన్పల్లిలో ఒక్కరోజు టీపీసీసీ శిక్షణ శిబిరాన్ని...
తెలంగాణలో మొదలైన రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’.. పాల్గొన్న రేవంత్ రెడ్డి సహా పలువురు టీకాంగ్రెస్ నేతలు
మూడు రోజుల విరామం తర్వాత నారాయణపేట జిల్లా మక్తల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గురువారం నాడు తిరిగి ప్రారంభమైంది. న్యూఢిల్లీ నుండి తిరిగి వచ్చిన తర్వాత...
తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పర్యవేక్షణకై పలు కమిటీల ఏర్పాటు, వివరాలివే…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్గాంధీ...
తెలంగాణలో 375 కిమీ మేర రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర, రూట్ మ్యాప్ ఖరారు
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్గాంధీ పాదయాత్ర...
ఎన్నికలకు 3 నెలలు ముందు మేనిఫెస్టో, 6 నెలలు ముందు అభ్యర్థులను ప్రకటిస్తాం – సీఎల్పీ నేత భట్టి...
తెలంగాణలో ఎన్నికలకు 3 నెలలు ముందు మేనిఫెస్టో, 6 నెలలు ముందు అభ్యర్థులను ప్రకటిస్తామని సంచలన ప్రకటన చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. టీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేడ్చల్ లోని కీసరలో...