Home Search
హేమంత్ సోరెన్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో.. మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ కీలక భేటీ
ఈ నెల 17న తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం భవనం ప్రారంభోత్సవం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ...
నేడే నాందేడ్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ, సీఎం కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి
ఇటీవల ఖమ్మంలో జరిగిన తొలి బహిరంగ సభ తర్వాత, మహారాష్ట్రలోని నాందేడ్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేడు తన రెండో సభను నిర్వహించనుంది. తెలంగాణ వెలుపల బీఆర్ఎస్ నిర్వహిస్తున్న తొలి సమావేశం...
డియోఘర్ ఎయిర్ పోర్ట్ ప్రారంభించిన ప్రధాని మోదీ, 16,800 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు (జూలై 12, మంగళవారం) జార్ఖండ్ రాష్ట్రంలోని డియోఘర్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ డియోఘర్ విమానాశ్రయం సహా రూ.16,800 కోట్ల కంటే ఎక్కువ...
ముఖ్యమంత్రి కేసీఆర్కు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ.. రాష్ట్రపతి ఎన్నికపై ఢిల్లీ సమావేశానికి ఆహ్వానం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలంగాణ సీఎం కేసీఆర్కు ఒక లేఖ రాశారు. రాబోయే రాష్ట్రపతి ఎన్నికల కోసం ఉమ్మడి వ్యూహాన్ని సిద్ధం చేయడానికి జూన్ 15 న న్యూఢిల్లీలో తాను...
జంషెడ్పూర్లోని టాటా స్టీల్ కోక్ ప్లాంట్లో భారీ పేలుడు, ముగ్గురికి గాయాలు
ప్రముఖ దేశీయ వ్యాపార దిగ్గజం టాటా స్టీల్కు చెందిన జంషెడ్పూర్ ఫ్యాక్టరీలో శనివారం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి కోక్ ప్లాంట్లో మంటలు చెలరేగగా, ముగ్గురు ఉద్యోగులు గాయపడినట్లు ఫ్యాక్టరీ ఓక ప్రకటనలో...
థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ప్రంట్, ఏ ఫ్రంట్ ఇప్పటికీ ఖరారు కాలేదు, భవిష్యత్తులో దీనిపై స్పష్టత: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం నాడు రాంచీలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం ఇరువురూ ముఖ్యమంత్రులు సంయుక్తంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు....
కరోనా నేపథ్యంలో జార్ఖండ్ లో సెప్టెంబర్ 30 వరకు లాక్డౌన్ పొడిగింపు
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం లాక్డౌన్ పై కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా సెప్టెంబర్ 30 వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు జార్ఖండ్ ప్రభుత్వం...
కరోనా ఎఫెక్ట్: జార్ఖండ్ లో జూలై 31 వరకు లాక్డౌన్ పొడిగింపు
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం లాక్డౌన్ పై కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా జూలై 31 వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు జార్ఖండ్...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో జూలై 31 వరకు లాక్డౌన్ పొడిగింపు
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా జూలై 31 వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు జార్ఖండ్...
ప్రతిపక్ష పార్టీల నేతలతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వర్చువల్ సమావేశం
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం సాయంత్రం పలు ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. వర్చువల్ గా జరగనున్న సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి...