Home Search
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ - search results
If you're not happy with the results, please do another search
కేంద్ర బడ్జెట్ 2021-22 ముఖ్యాంశాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 29న ప్రారంభమయిన సంగతి తెలిసిందే. కరోనాతో ఏర్పడిన పరిస్థితులు దృష్ట్యా దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా కేంద్ర బడ్జెట్ 2021-22 ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి...
దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణ తేదీ ఖరారు
జనవరి 31, ఆదివారం నాడు దేశవ్యాప్తంగా జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్ కు దోహదం చేసేలా 0-5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు కేంద్ర...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలి
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ లకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వేర్వేరుగా లేఖలు రాశారు. ప్రధాని మోదీకి రాసిన లేఖలో యూపీఎస్సి, ఆర్ఆర్బి, నేషనలైజ్డ్ బ్యాంక్స్,...
త్వరలోనే దేశవ్యాప్తంగా సీఏఏ అమలు చేస్తాం: జేపీ నడ్డా
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం లభించాక, గత డిసెంబర్ లోనే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా ఆమోద ముద్ర వేయడంతో చట్టంగా మారిన సంగతి తెలిసిందే....
జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించిన ప్రముఖులు
భారతదేశ వ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ 151 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మహాత్మా గాంధీ దేశానికి సేవలను, ఆయన ఆశయాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద...
ప్రధాని మోదీని ట్విట్టర్ లో ‘అన్ఫాలో’ కొట్టిన వైట్హౌజ్
ఏప్రిల్ 10 వ తేదీ నుంచి భారత ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని కార్యాలయం ట్విట్టర్ ఖాతాలను వైట్హౌజ్ ట్విట్టర్ ఖాతా నుంచి ఫాలో చేసిన సంగతి తెలిసిందే. దీంతో...
దేశంలో దీపప్రజ్వలన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన
దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటం సాగించే దిశలో దేశప్రజలందరి ఐక్యతకు సూచికగా ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆపేసి, ఈ సమయంలో ప్రజలంతా సామాజిక...
రాజ్యసభకు నామినేట్ అయిన మాజీ సీజేఐ రంజన్ గొగోయ్
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ మేరకు మార్చ్ 16, సోమవారం నాడు కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర హోం...
కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ గా బిమాల్ జుల్కా నియామకం
కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా బిమాల్ జుల్కా నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సీఐసీగా బిమాల్ జుల్కా ప్రమాణం చేయించి, బాధ్యతలు అప్పగించారు. ముందుగా...
ముగిసిన ట్రంప్ భారత పర్యటన, అమెరికాకు తిరుగుపయనం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన ముగిసింది. ఫిబ్రవరి 25, మంగళవారం రాత్రి భారత పర్యటనను ముగుంచుకుని ఆయన అమెరికాకు తిరుగుపయనమయ్యారు. అంతకు ముందు రాష్ట్రపతి భవన్ లో...