Home Search
ఢిల్లీ - search results
If you're not happy with the results, please do another search
ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని నరేంద్రమోడీ
భారత దేశం 73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి క్రితం తన నివాసం నుంచి బయలుదేరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాజ్ ఘాట్...
తెలంగాణాలో వన్ నేషన్-వన్ రేషన్
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వన్ నేషన్-వన్ రేషన్ అనే విధానాన్ని ప్రవేశపెట్టి, అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలనీ చెప్పింది, పూర్తిస్థాయిలో అమలుకు జూన్ 1 2020 నుంచి సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు...
66వ జాతీయ చలనచిత్ర అవార్డు విజేతలు
66వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం నాడు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు. జ్యూరీ సభ్యులు ముందుగా విజేతల జాబితాను కేంద్రం, సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ కు...
బీజేపీలో చేరిన మాజీ ఎంపీ వివేక్
పెద్దపల్లి మాజీ ఎంపీ జి. వివేక్ ఆగస్టు 9, శుక్రవారం నాడు ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ లో చేరారు. చేరికకు ముందు తెలంగాణ...
ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం పలికిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 9, శుక్రవారం నాడు విజయవాడలో జరుగుతున్న పెట్టుబడుల అవగాహనా సదస్సులో ఉపన్యాసం చేసారు. విదేశాంగ శాఖ సహకారంతో విదేశీ రాయబారులతో నిర్వహించిన ఈ...
పోలవరంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 8న పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ తన రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగుంచుకుని గురువారం మధ్యాహ్నం...
ఏపీలో నేడే తోలి కియా కారు విడుదల
అనంతపురంలోని పెనుగొండలో ఏర్పాటైన కియా మోటార్స్ సంస్థ ఈ రోజు తన తోలి కారును విడుదల చేస్తుంది. కియా మోటార్స్ మార్కెట్ లోకి 'సెల్టోస్' అనే కొత్త కారును ప్రవేశపెడుతుంది. 2017లో అప్పటి...
పోలవరంపై కేంద్రం షోకాజ్ నోటీసులు
ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణమవుతున్న పోలవరం ప్రాజెక్టులో పర్యావరణ ఉల్లంఘనలకు సంబంధించి, కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పధకానికి పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదు అనే దానిపై...
సుష్మా స్వరాజ్ కన్నుమూత
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కన్ను మూసారు. ఆగస్టు 6 మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో తీవ్ర అస్వస్థత కు గురవడంతో కుటుంబ...
ఏదో ఒక రోజు టీమిండియాకు కోచ్ గా ఉంటా
ప్రస్తుతం భారతజట్టుకు కోచ్ ఎంపిక ఆసక్తికరంగా మారింది. కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామితో కూడిన క్రికెట్ సలహా కమిటీ కి కోచ్ ఎంపిక బాధ్యతలును బీసీసీఐ అప్పగించింది. జూలై 30తో...