Home Search
కేసీఆర్ - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు సెప్టెంబర్ 2న భూమి పూజ – మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దళిత...
మూడు చింతలపల్లి గ్రామంలో కాంగ్రెస్ 48 గంటల దళిత-గిరిజన ఆత్మగౌరవ దీక్ష
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వరుసగా దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 9న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో మొదటి సభ భారీగా నిర్వహించగా, ఆగస్టు 18న రంగారెడ్డి...
తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి అన్ని రకాల విద్యా సంస్థలు పున:ప్రారంభం
రాష్ట్రంలో అంగన్ వాడీలతో సహా అన్ని రకాల ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పున:ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతిభవన్ లో జరిగిన ఉన్నత స్థాయి...
హుజూరాబాద్ లో దళిత బంధు అమలుకు మరో రూ.500 కోట్లు విడుదల
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం “దళిత బంధు” పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఆగస్టు 16న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
తెలంగాణలో 94695 రైతుల ఖాతాలలో రూ.275.31 కోట్ల రుణమాఫీ నిధులు జమ
తెలంగాణలో ఆగస్టు 16 నుండి రెండో విడత రైతుల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ విడతలో రూ.25 వేల నుండి రూ.50 వేల వరకు రుణాలున్న రైతుల రుణాలను తెలంగాణ...
వచ్చే హుజూరాబాద్ ఉపఎన్నికలో నిరుద్యోగుల చేత వందల సంఖ్యలో నామినేషన్లు : వైఎస్ షర్మిల
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో నిరుద్యోగుల చేత వందల సంఖ్యలో నామినేషన్లు వేయించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించిందని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...
నాలుగురోజులలో 61752 మంది రైతులకు రూ.175.96 కోట్ల రుణమాఫీ : మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 16 నుంచి రెండో విడత రైతుల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ విడతలో భాగంగా ఆగస్టు 30వ తేదీ వరకు రూ.25 వేల నుండి రూ.50...
రాష్ట్రంలోని అనాధ పిల్లలకు బంగారు భవిష్యత్ అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తలసాని
రాష్ట్రంలోని అనాధ పిల్లలకు బంగారు భవిష్యత్ ను అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం...
సిరిసిల్లలో వ్యవసాయయోగ్యమైన ప్రతి అంగుళం భూమికి సాగునీరు : మంత్రి కేటీఆర్
తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం నాడు ప్రగతి భవన్ లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాగునీటి రంగం పరిస్థితి, నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై సుదీర్ఘ సమీక్ష సమావేశాన్ని...
విక్టోరియా మెమోరియల్ హోమ్ లో వసతులు, పిల్లల ఆరోగ్య, విద్యా పరిస్థితులను పరిశీలించిన మంత్రులు
రాష్ట్రంలో అనాథలు, అనాథ ఆశ్రమాలు, కరోనా వల్ల తల్లిదండ్రులని కోల్పోయిన పిల్లల స్థితిగతులు మెరుగుపర్చి, వారి భవిష్యత్ కు బంగారు బాట వేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ...