Home Search
కేసీఆర్ - search results
If you're not happy with the results, please do another search
దమ్ముంటే హుజూరాబాద్ లో నాపై పోటీచేసి గెలవండి, ఈటల రాజేందర్ సవాల్
హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం రోజురోజుకి మరింతగా వేడెక్కుతుంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల...
నేడే ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇంద్రవెల్లికి చేరుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా...
మత్స్యకారులపై దాడులకు పాల్పడినా, మత్స్య సంపదకు నష్టం కలిగించినా కఠిన చర్యలు: మంత్రి తలసాని
మత్స్యకారులపై దాడులకు పాల్పడినా, మత్స్య సంపదకు నష్టం కలిగించిన అలాంటి వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని...
దేశం గర్వించేలా, రాష్ట్రాలు అనుసరించేలా అనాథల కోసం నూతన విధానం, కేబినెట్ సబ్ కమిటీ భేటీ
తెలంగాణ రాష్ట్రంలో అనాథలు, అనాథ ఆశ్రమాలు, కోవిడ్ వల్ల అనాథలు అయిన వారి స్థితిగతులు ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన...
రైతులకు శుభవార్త, ఆగస్టు 16 నుండి 50 వేలలోపు వారి ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ
రైతుల రుణ మాఫీపై శుక్రవారం నాడు 42 బ్యాంకుల అధికారులుతో బీఆర్కే భవన్ లో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ...
ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు
ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆచార్య జయశంకర్ సార్ 87వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు బండ ప్రకాష్, బిబి పాటిల్, ఎమ్ కవిత, వెంకటేష్...
ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానానికి చేరింది: మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో గత ఏడేళ్లలో పంటల సాగు గణనీయంగా పెరిగిందని, ఈ నేపథ్యంలో పంటల ప్రణాళిక ప్రకారం తెలంగాణకు యూరియా సరఫరా చేయాలని ఇఫ్కో ప్రతినిధులను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
వాసాలమర్రికి రూ.7.60 కోట్ల దళిత బంధు నిధులు విడుదల
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆగస్టు 4, బుధవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు...
వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయస్సు 57 సంవత్సరాలకు తగ్గింపుపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయస్సును 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో అవసరమైన సర్వే నిర్వహించి అర్హులైన లబ్ధిదారులందరికి పెన్షన్స్ మంజూరు...
వాసాలమర్రిలో తక్షణమే దళితబంధు, దళితుల ఖాతాల్లో రేపే 10 లక్షల చొప్పున జమ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో పర్యటించారు. వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ముందుగా...