Home Search
బీసీసీఐ - search results
If you're not happy with the results, please do another search
కరోనాతో మాజీ క్రికెటర్ చేతన్ చౌహన్ కన్నుమూత
టీమిండియా మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి చేతన్ చౌహాన్ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. జూలై 12 న కరోనా సోకడంతో లక్నోలోని సంజయ్ గాంధీ పీజీఐ ఆస్పత్రిలో చేరారు....
ఐపీఎల్-2020: సెప్టెంబర్ 19 న ప్రారంభం, నవంబర్ 10 న ఫైనల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. యూఏఈలో ఐపీఎల్ 13 వ సీజన్ నిర్వహించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎమిరేట్స్...
ఐపీఎల్-2020 షెడ్యూల్ విడుదల ఎప్పుడంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ కు రంగం సిద్దమవుతుంది. ఐపీఎల్-2020 ను సెప్టెంబరు 19 నుంచి నవంబర్ 8 వరకు యూఏఈలో నిర్వహించనున్నట్టు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ బ్రిజేశ్...
ఐపీఎల్ 13 వ సీజన్ కి రంగం సిద్ధం, సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో ప్రారంభం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ ప్రారంభానికి బీసీసీఐ శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ వాయిదాపడడంతో అదే సమయంలో ఐపీఎల్-2020 నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో...
హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన సౌరవ్ గంగూలీ, సోదరుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
బీసీసీఐ ప్రెసిడెంట్, భారతజట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ హోమ్ క్వారెంటైన్లోకి వెళ్లినట్టుగా తెలుస్తుంది. గంగూలీ సోదరుడు, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (కాబ్) జాయింట్ సెక్రటరీ స్నేహశీష్ గంగూలీకి కరోనా పాజిటివ్గా తేలడంతో...
ఐసీసీ ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగిన శశాంక్ మనోహర్
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ పదవి నుంచి శశాంక్ మనోహర్ వైదొలిగారు. జూలై 1, బుధవారం నాడు ఈ విషయాన్ని ఐసీసీ వెల్లడించింది. 2015 నవంబర్ లో ఆయన ఐసీసీ చైర్మన్...
వివిధ క్రీడలకు చెందిన ప్రముఖులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 3, శుక్రవారం నాడు వివిధ క్రీడలకు చెందిన ప్రముఖులతో...
కరోనా ఎఫెక్ట్: ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశం?
దేశంలో కరోనా వైరస్ రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. ఇప్పటివరకు దేశంలో 415 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, పదిమంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)...
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు భారత్ జట్టు ఎంపిక
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య స్వదేశంలో మూడు వన్డేల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ధర్మశాల వేదికగా మార్చి 12న తొలి వన్డే, లక్నో వేదికగా మార్చి 15న...
ఐపీఎల్ పై కరోనా ఎఫెక్ట్? … స్పందించిన గంగూలీ
చైనా దేశాన్ని ప్రస్తుతం తీవ్ర స్థాయిలో వణికిస్తున్న కోవిడ్-2019 (కరోనా వైరస్) ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ లో కూడా ఇప్పటికే ఆరు కరోనా కేసులు నమోదవ్వడంతో, వైరస్...