Home Search
రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
మార్చి 16 నుండి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర, షెడ్యూల్ వివరాలు ఇవే…
తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క శనివారం తన పాదయాత్ర షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. గాంధీభవన్ లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ, 'హాత్ సే హాత్ జోడో...
రాయ్పూర్లో కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం, పలు కీలక నిర్ణయాలు?
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్ లో శుక్రవారం ఉదయం కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్...
భద్రాచలంలో కొనసాగుతున్న రేవంత్ రెడ్డి పాదయాత్ర.. నేడు పాల్గొననున్న సీఎల్పీ నేత భట్టి, మాజీ ఎంపీ వీహెచ్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ముగిసిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపట్టిన ‘హాథ్ సే హాథ్ జోడో అభియాన్’ పాదయాత్ర...
ఫిబ్రవరి 6న ములుగు నుండి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ‘హాత్ సే హాత్ జోడో’ యాత్ర,
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన ‘భారత్ జోడో యాత్ర’ జనవరి 30వ తేదీన జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్లో ముగిసిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహణ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి (జనవరి 31, మంగళవారం) ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగా కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో మధ్యాహ్నం 12 గంటలకు...
కమల్ హాసన్ పార్టీ ‘మక్కల్ నీది మయ్యం’ వెబ్సైట్ హ్యాక్.. కాంగ్రెస్లో విలీనం అంటూ ఫేక్ పోస్టులు
ప్రముఖ నటుడు కమల్ హాసన్ నెలకొల్పిన రాజకీయ పార్టీ 'మక్కల్ నీది మయ్యం' (ఎంఎన్ఎం) కాంగ్రెస్లో విలీనం అయినట్లు వస్తున్న వార్తలపై పార్టీ స్పందించింది. పార్టీ వెబ్సైట్ హ్యాక్కు గురయ్యిందని, ఈ వార్తలను...
జనవరి 26 నుంచి కాంగ్రెస్ ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’ ప్రారంభం, లోగో విడుదల చేసిన నేతలు
కాంగ్రెస్ పార్టీ జనవరి 26వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 'హాత్ సే హాత్ జోడో అభియాన్' కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో శనివారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో హాత్ సే హాత్...
పంజాబ్ లో కాంగ్రెస్ కు మరో షాక్, బీజేపీలో చేరిన మన్ ప్రీత్ సింగ్ బాదల్
పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కూడా పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీని వీడారు. ఈ క్రమంలో...
అయోధ్యలో రామ మందిరం 2024, జనవరి 1 నాటికి సిద్ధమవుతుంది – కేంద్ర హోంమంత్రి అమిత్ షా
అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్న రామ మందిరం నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. 2020, ఆగస్టు 5న అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ వైభవంగా జరిగిన విషయం...
కేసీఆర్ను ఓడించడం కష్టమేమీ కాదు, సమిష్టిగా పనిచేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం – టీపీసీసీ చీఫ్ రేవంత్...
కేసీఆర్ను ఓడించడం కష్టమేమీ కాదు, సమిష్టిగా పనిచేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. బుధవారం ఆయన హైదరాబాద్లోని బోయిన్పల్లిలో ఒక్కరోజు టీపీసీసీ శిక్షణ శిబిరాన్ని...