Home Search
కేసీఆర్ - search results
If you're not happy with the results, please do another search
భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవ వేడుకల విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేయాలి: సీఎస్
భారత స్వాతంత్య్ర 75 వ వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మార్చి 11, 12 తేదీల్లో...
ఉద్యోగాల కల్పనపై బీజేపీ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి, పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్-నల్గొండ-ఖమ్మం మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 14న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్-నల్గొండ- ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన టీఆర్ఎస్...
పెద్దగట్టు జాతరను సందర్శించిన మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్
సూర్యాపేట జిల్లాలోని పెద్దగట్టులో జరుగుతున్న లింగమంతుల స్వామి జాతరను సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక...
ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సురభి వాణీదేవి
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానానికి జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ఈ పట్టభద్రుల స్థానానికి...
తెలంగాణలో ఘనంగా జరిగిన “కోటి వృక్షార్చన” కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా బుధవారం నాడు తెలంగాణ రాష్ట్రంలో “కోటి వృక్షార్చన” కార్యక్రమం ఘనంగా జరిగింది. టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో...
రేపు కోటి వృక్షార్చనలో పాల్గొని మొక్కలు నాటుదాం, మెగాస్టార్ చిరంజీవి పిలుపు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా "కోటి వృక్షార్చన" పేరుతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమానికి టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టారు....
రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఫలితాలపై ప్రగతి నివేదికలను సిద్దం చేయాలి: సీఎస్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఫిబ్రవరి 20న నీతి ఆయోగ్ ఆరవ పాలక మండలి సమావేశం జరగనుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్ర...
అరకు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి, 22 మందికి గాయాలు
విశాఖపట్నం జిల్లా అరకులోయలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి అరకు వ్యాలీ పర్యటనకు వెళ్లి, విశాఖపట్నంకు తిరుగు ప్రయాణంలో ఉన్న పర్యాటకులతో వెళుతున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడి...
ధరణికి సంబంధించిన అంశాలపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష
ధరణికి సంబంధించిన అంశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం కేసీఆర్ ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావులు సంబంధిత అధికారులతో బిఆర్కెఆర్ భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలంగా...
టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు రాజన్న సిరిసిల్ల జిలాల్లో పర్యటిస్తున్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రాంభమైంది. అందులో భాగంగా సిరిసిల్ల జిల్లా...