Home Search
ఈటల రాజేందర్ - search results
If you're not happy with the results, please do another search
ఏపీ ప్రభుత్వం నిర్ణయం ఏకపక్షం…తీవ్ర అభ్యంతరకరం – సీఎం కేసీఆర్
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టిఎంసిల నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించి, అందుకు సంబంధించిన జీవో కూడా విడుదల చేసింది. ఈ అంశంపై...
తెలంగాణలో గ్రీన్ జోన్ లోకి మరో 14 జిల్లాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, పాజిటివ్ కేసుల సంబంధిత విషయాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. మే 8, శుక్రవారం నాడు 10...
హైదరాబాద్ ను చుట్టుముట్టాలి, వైరస్ ను తుదముట్టించాలి – సీఎం కేసీఆర్
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, లాక్ డౌన్ అమలు, సహాయక చర్యలపై మే 6, బుధవారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా...
ఏపీని “కరోనా ఫ్రెండ్లీ స్టేట్” అంటున్నారు- పవన్ కళ్యాణ్
లాక్డౌన్ సడలింపుల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన మద్యం అమ్మకాల కోసం గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులను వినియోగించుకోవడం శోచనీయం, బాధాకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. భావి...
ఆ జిల్లాల్లో లాక్డౌన్ సడలింపులు ఇవ్వకండి – సీఎం కేసీఆర్ కు వైద్య శాఖ విజ్ఞప్తి
కరోనా వ్యాప్తి, లాక్డౌన్ అమలుపై మే 4, సోమవారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. లాక్ డౌన్ నిబంధనల విషయంలో కేంద్ర ప్రభుత్వం...
కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీ…గాంధీ ఆసుపత్రికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితులు చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి...
రాష్ట్రంలో 21 జిల్లాల్లో కరోనా యాక్టీవ్ కేసులు లేవు – సీఎం కేసీఆర్
ఏప్రిల్ 27, సోమవారం నాడు ప్రధాని మోదీతో ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల...
ప్రధానితో చర్చ తర్వాత భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత – సీఎం కేసీఆర్
కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు, ప్రజలకు అందే సహాయక కార్యక్రమాలు తదితర అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఏప్రిల్ 26, ఆదివారం నాడు ప్రగతి భవన్ లో...
20 ఏండ్ల “టిఆర్ఎస్” … పార్టీ జెండా ఎగరేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఏప్రిల్ 27, 2001 న సీఎం కేసీఆర్ నేతృత్వంలో స్థాపించిన టిఆర్ఎస్ పార్టీ నేటితో 20 ఏండ్లు పూర్తీ...
ఏపీలో 1000 దాటినా కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి మరింతగా విజృంభిస్తుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1000 దాటింది. ఏప్రిల్ 25, శనివారం మధ్యాహ్నానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1016 కు...