Home Search
ఈటల రాజేందర్ - search results
If you're not happy with the results, please do another search
వరంగల్ లో ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి కేటిఆర్
వరంగల్ నగరాన్ని ముంచెత్తిన వానలు, వరదల పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నాడు ప్రత్యేకంగా సమీక్షించారు. అక్కడ చేపట్టిన సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ నగరంలో స్వయంగా పర్యటించి, పరిస్థితిని పర్యవేక్షించి,...
50 శాతం బెడ్స్ ప్రభుత్వ ఆధీనంలోకి ఇచ్చేందుకు ప్రైవేట్ ఆసుపత్రులు అంగీకారం
ప్రైవేట్ కార్పోరేట్ ఆసుపత్రుల యాజమాన్యాల ప్రతినిధులతో ఆగస్టు 13, గురువారం నాడు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. కరోనాకు వైద్యం అందించేందుకు ప్రభుత్వంతో కలిసి రావాలని కోరే నేపథ్యంలో...
బస్తీ దవాఖానాను ప్రారంభించిన మంత్రి కేటిఆర్, నగరంలో నేడు 25 ప్రారంభం
ఉప్పల్ నియోజకవర్గం, హబ్సిగూడలోని రాంరెడ్డి నగర్ బస్తీలో మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే భేతి సుభాశ్రెడ్డితో కలిసి బస్తీ దవాఖానను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ ఈ రోజు...
ఆగస్టు 15 న తెలంగాణలో జాతీయ జెండాను ఆవిష్కరించేది వీరే…
ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో జాతీయ జెండాను ఆవిష్కరించే ప్రముఖుల పేర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఆగస్టు 15, శనివారం నాడు ఉదయం 10...
ఆగస్టు 14 న మరో 26 బస్తీ దావాఖానాలు ప్రారంభం – మంత్రి తలసాని
ఆగస్టు 14 వ తేదీన ఉదయం 9.30 గంటలకు మరో 26 బస్తీ దావాఖానా లను ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
దేశంలో వైద్య సదుపాయాలను పెంచాల్సిన అవసరాన్ని కరోనా గుర్తుచేసింది – సీఎం కేసీఆర్
కరోనా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, దేశంలో వైద్య సదుపాయాలను పెంచే విషయంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ...
ప్రైవేట్ హాస్పిటల్స్ తీరు మారకుంటే, 50 శాతం బెడ్స్ స్వాధీనం చేసుకుంటాం
ప్రైవేట్ హాస్పిటల్స్ పై ప్రజల నుంచి లిఖితపూర్వకంగా వచ్చిన ఆరోపణలపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సోమవారం నాడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. "ఇప్పటివరకు ప్రైవేట్ హాస్పిటల్స్ మీద...
కరోనా పాజిటివ్ పేషెంట్లకు కౌన్సిలింగ్, మెడికల్ కిట్స్ అందజేయాలి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ , రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లాలలో కోవిడ్ మేనేజ్...
కరోనా పరీక్షలు చేసే సదుపాయాలతో అందుబాటులోకి 20 బస్సులు
కరోనాపై పోరాటంతో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు మరో అడుగు ముందుకు వేసింది. ప్రజల ముంగిటికే వెళ్లి కరోనా పరీక్షలు చేయడమే కాదు అత్యవసర పరిస్థితి ఉన్నవారిని వెంటిలేటర్ సదుపాయం గల...
6 అంబులెన్స్లు ఇస్తానని మంత్రి కేటిఆర్ ప్రకటన, మంత్రులు స్పందనతో 100 అంబులెన్స్లకు ప్రణాళిక
టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ తన పుట్టినరోజు సందర్భంగా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించడానికి...