Home Search
తలసాని - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో నేటినుంచి 5వ విడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం, పార్టీలకతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చిన మంత్రులు
తెలంగాణలోని అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో మౌలిక వసతులతో పాటు అత్యుత్తమ పారిశుద్ధ్యం కల్పించటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి 5వ విడత కార్యక్రమాలు ఈరోజు...
తెలంగాణలో కుటుంబ పాలనకు తెరదించేది బీజేపీనే – బేగంపేటలో బీజేపీ కార్యకర్తలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
ఐఎస్బీ 20వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు గురువారం హైదరాబాద్ వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బేగంపేట విమానాశ్రయంలో బీజేపీకి చెందిన కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. విమానాశ్రయంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి...
నేడు హైదరాబాద్కు వస్తున్న ప్రధాని మోదీ, నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. పర్యటన షెడ్యూల్ ఇదే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బి) 20వ వార్షికోత్సవ వేడుకలు మరియు 2022 పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ క్లాస్ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్...
రాజ్యసభకు నామినేషన్స్ దాఖలు చేసిన టీఆర్ఎస్ అభ్యర్థులు దామోదర్రావు, పార్థసారధి రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఖాళీ కానున్న2 రాజ్యసభ స్థానాలకు మే 24, మంగళవారం నాడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ మే 24 నుంచే...
సుంకిశాల ఇన్టెక్ వెల్ పనులకు కేటీఆర్ శంకుస్థాపన, హైదరాబాద్ కు 2072 వరకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా ప్రణాళిక
హైదరాబాద్ మహానగరానికి తాగునీటి కొరత రానీయకుండా, నీటి సరఫరా విషయంలో శాశ్వత పరిష్కారంగా నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ సమీపంలోని సుంకిశాల వద్ద రూ.1453 కోట్లతో వ్యయంతో హైదరాబాద్ జలమండలి భారీ ఇన్టెక్ వెల్...
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. మన ఊరు-మన బడి అమలుపై కీలక చర్చ
శనివారం హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. విద్యాశాఖపై నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా 'మన ఊరు-మన బడి' అమలుపై కీలక చర్చ జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం...
ఎల్బీస్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు, హాజరైన సీఎం కేసీఆర్
రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభమయిన ఈ ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన జీహెచ్ఎంసీ.. ప్లీనరీ సందర్భంగా నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటుపై రూ. 10 లక్షల ఫైన్
టీఆర్ఎస్ పార్టీకి జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది. నిన్న పార్టీ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు రూ. 10 లక్షల ఫైన్ విధించింది. ఈ క్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్...
హైదరాబాద్ హైటెక్స్లో ‘ఫుడ్ అండ్ డెయిరీ ఎగ్జిబిషన్’ ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FTCCI) మరియు మీడియా డే మార్కెటింగ్ (MDM) సంయుక్తంగా హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహిస్తున్న 'ఫుడ్ అండ్ డెయిరీ ఎగ్జిబిషన్'...
సికింద్రాబాద్ స్క్రాప్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం, 11 మంది కార్మికులు సజీవ దహనం
సికింద్రాబాద్లో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సికింద్రాబాద్ పరిధిలోని బోయగూడలో ఉన్న ఒక స్క్రాప్ గోడౌన్లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. స్క్రాప్ గోడౌన్, టింబర్ డిపోగా ఉపయోగిస్తున్న భవనంలో ఒక్కసారిగా...