Home Search
మంత్రి కేటీఆర్ - search results
If you're not happy with the results, please do another search
ప్రగతిభవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే ఈ రోజు ఉదయం గన్పార్క్ వద్దకు చేరుకొని అమరవీరుల స్మారక...
కరోనాపై పోరు: సీఎం రిలీఫ్ ఫండ్ కు హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ.1.55 కోట్లు విరాళం
కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా పలు సంస్థలు విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కరోనాపై పోరుకు మద్దతుగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు...
తెలంగాణకు రూ.4.2 కోట్ల విలువైన బారిసిటినిబ్ టాబ్లెట్లను విరాళంగా ఇచ్చిన నాట్కో ఫార్మా
కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా ప్రముఖ పార్మా కంపెనీలు విరాళాలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం చర్యలకు మద్దతుగా నాట్కో ఫార్మా...
జీహెచ్ఎంసీ మేయర్ గా విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా శ్రీలత ఎన్నిక
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక గురువారం నాడు జరిగింది. జీహెచ్ఎంసీ మేయర్గా బంజారాహిల్స్ టీఆర్ఎస్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. గద్వాల విజయలక్ష్మి టీఆర్ఎస్ పార్టీ...
కాబోయే సీఎం కేటీఆర్ కు కంగ్రాట్స్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఆసక్తికర వ్యాఖ్యలు
గతకొన్ని రోజులుగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా త్వరలోనే బాధ్యతలు స్వీకరించబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఇటీవల ప్రభుత్వంలోని కొందరు మంత్రులు,...
హైదరాబాద్ లో ఉచిత తాగునీటి పథకం ప్రారంభం, నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితం
జీహెఛ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ నగర ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం గ్రేటర్...
రూ.426 కోట్లతో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జి, మరో ఫ్లైఓవర్ కు శంకు స్థాపన
హైదరాబాద్ నగరంలో రూ.426 కోట్లతో నిర్మించే ఒక ఎలివేటెడ్ కారిడార్, మరో ఫ్లైఓవర్ కు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు...
కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీ…గాంధీ ఆసుపత్రికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితులు చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి...
కరోనా: దేశంలో తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ప్రారంభం
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోనే మొట్టమొదటి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను హైదరాబాద్ లో ప్రారంభించారు. హైదరాబాద్...
తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు వీరే
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 29, శనివారం నాడు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి జిల్లాల వారీగా...