Home Search
కరోనా వ్యాక్సినేషన్ - search results
If you're not happy with the results, please do another search
దేశంలో ఆదివారం ఉదయానికి దాదాపు 3 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలికవ్యాధులు(కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి...
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రముఖ నటుడు మోహన్ లాల్
దేశవ్యాప్తంగా రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కరోనా వాక్సిన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా...
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ
దేశవ్యాప్తంగా రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ ప్రధానమంత్రి ఎల్కే అద్వానీ మంగళవారం నాడు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా...
సీసీఎంబీ సీరో సర్వే: హైదరాబాద్ లో 54 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు
హైదరాబాద్ నగరంలో సగానికి పైగా జనాభా కరోనా వైరస్ కి వ్యతిరేకంగా యాంటీబాడీలు కలిగిఉన్నట్టు సర్వేలో తేలింది. నగరంలో సుమారు 9,000 నమూనాలను అధ్యయనం చేయగా 54 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు...
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలికవ్యాధులు(కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి 59...
దేశంలో లబ్ధిదారులకు 1.56 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఓవైపు హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ కి వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా, మార్చి 1, సోమవారం నుంచి 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులు(కొమొర్బిడిటీ)తో...
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
దేశవ్యాప్తంగా రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బుధవారం నాడు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చి అండ్ రిఫరల్ ఆసుపత్రిలో ఆయన...
గాంధీ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి
దేశంలో రెండో దశ కరోనావ్యాక్సినేషన్ లో భాగంగా మార్చి 1 న ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు కరోనా వాక్సిన్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర...
తెలంగాణలో మార్చి 1 వరకు 4,48,115 కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మార్చి 1, సోమవారం నుంచి 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులు(కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి వ్యాక్సిన్...
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
దేశంలో రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కరోనా వాక్సిన్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్...