Home Search
అసెంబ్లీ ఎన్నిక - search results
If you're not happy with the results, please do another search
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. మాజీ సీఎం సిద్దరామయ్య, పీసీసీ చీఫ్ శివకుమార్ సహా 124 మందితో తొలిజాబితా విడుదల...
కర్ణాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. శనివారం విడుడల చేసిన ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ...
షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు, బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ (ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు), పార్లమెంటరీ పార్టీ...
మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హంగ్, అతిపెద్ద పార్టీగా ఎన్పీపీ
మేఘాలయ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మేఘాలయలో సీఎం పీఠం దక్కించుకునేందుకు ఏ పార్టీ/కూటమికీ అయినా 31 అసెంబ్లీ స్థానాలు దక్కించుకోవాల్సి ఉండగా, ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో హంగ్...
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-ఎన్డీపీపీ కూటమి జయకేతనం
ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. నాగాలాండ్ లో సీఎం పీఠం దక్కించుకునేందుకు ఏ పార్టీ/కూటమికీ అయినా 31 అసెంబ్లీ స్థానాలు దక్కించుకోవాల్సి ఉండగా, భారతీయ...
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా బీజేపీ, వరుసగా రెండోసారి అధికారంలోకి…
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కూటమి విజయం దిశగా వెళ్తుంది. త్రిపుర ఎన్నికల్లో బీజేపీ మరియు ఐపీఎఫ్టీ పొత్తులో పోటీ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ 55 స్థానాల్లో...
త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో మొదలైన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్, ఫలితాలపై ఉత్కంఠ
ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ లలో గురువారం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ల వద్దకు ఈవీఎంలు చేరుకోగా.. ఈ ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్...
మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయలో సోమవారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో నేడుమేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో ఎన్నికల పోలింగ్ పూర్తి...
త్రిపురలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, మార్చి 2న ఫలితాలు
త్రిపుర రాష్ట్రంలో అక్కడక్కడా చెదురుముదురు సంఘటనల మినహా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నేడు ఒకే విడతలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. గురువారం ఉదయం 8 గంటలకు...
త్రిపుర రాష్ట్రంలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
త్రిపుర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. త్రిపురలో నేడు ఒకే విడతలో 60 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. గురువారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం అవ్వగా, ఓటు హక్కును...
మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు-2023: మేనిఫెస్టో ప్రకటించిన బీజేపీ, ముఖ్యాంశాలు ఇవే…
మేఘాలయ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన మేనిఫెస్టోను విడుదల చేసింది. బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 'ఎంపవర్ మేఘాలయ విజన్ డాక్యుమెంట్ 2023'...