Home Search
ఆప్ - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీ: రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసిన పంజాబ్కు చెందిన ముగ్గురు ‘ఆప్’ పార్టీ ఎంపీలు
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సంజీవ్ అరోరా పంజాబ్ నుంచి తమ పార్టీ రాజ్యసభ సభ్యులుగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో రాఘవ్ చద్దా 'ఆప్'...
ఆప్ రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ కీలకనిర్ణయం, తన జీతాన్ని రైతుల కుమార్తెల విద్య కోసం ఇస్తానని ప్రకటన
టీమిండియా మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా తనకొచ్చే వేతనాన్ని రైతుల కుమార్తెల విద్య కోసం అందిస్తానని తెలిపారు. ఈ...
పంజాబ్లో విజయం సాధించిన ‘ఆప్’కి ప్రధాని మోదీ అభినందనలు, థాంక్స్ చెప్పిన కేజ్రీవాల్
పంజాబ్లో చారిత్రాత్మక విజయం సాధించినందుకు ఆప్ని ప్రధాని మోదీ అభినందించారు. 'పంజాబ్ ఎన్నికలలో ఆప్ విజయం సాధించినందుకు అభినందనలు. పంజాబ్ సంక్షేమం కోసం కేంద్రం నుంచి సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తానని...
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: స్వీప్ చేసిన ‘ఆప్’ – 90 స్థానాల్లో విజయం దిశగా
పంజాబ్ రాష్ట్రంలో గత ఏడు దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ మరియు శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) పార్టీలను తలదన్ని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పార్టీ పీఠాన్ని కైవసం చేసుకోనుంది. 117 సీట్లున్న...
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: ప్రభుత్వం ఏర్పాటు దిశగా ‘ఆప్’
దేశంలో ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. కౌంటింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. ముందుగా...
పంజాబ్ సీఎం అభ్యర్థి ‘భగవంత్ మాన్’.. ప్రకటించిన ఆప్
'ఆమ్ఆద్మీ పార్టీ' (ఆప్) పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చినప్పుడు అందరు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, దానికి లీడరైన 'అరవింద్ కేజ్రీవాల్' అప్పటివరకు రాజకీయాలలో ఉన్న వ్యక్తి కారు.. అలాగే, ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు....
ఢిల్లీలో కరోనా కలకలం – వీకెండ్ కర్ఫ్యూ విధించిన ఆప్ సర్కార్
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి సునామీలా విరుచుకు పడుతోంది. గడిచిన మూడు రోజుల్లో అక్కడ 10వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ తీవ్రత నేపథ్యంలో.. కరోనా పరిస్థితులపై ఢిల్లీ విపత్తు...
ఉపాధ్యాయ బదిలీల వెబ్ఆప్షన్లకు 18 వ తేదీ అర్ధరాత్రి వరకు గడువు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ పారదర్శకంగా, జవాబుదారీతనంగా చేపట్టామని ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఉపాధ్యాయ బదిలీల...
ఆప్కాస్ను ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్, 50,449 మందికి నియామక పత్రాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 3, శుక్రవారం నాడు ‘ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్’ (ఆప్కాస్) ను ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో...
దోస్త్ 2020-21: ఫేజ్-1 రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల నమోదు వాయిదా
తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో 2020-21 సంవత్సరానికి ప్రవేశాలు కోసం ఇటీవలే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూలై 1 వ తేదీ నుంచి...