Home Search
ఆప్ - search results
If you're not happy with the results, please do another search
విజయవాడలో నారా లోకేష్ అరెస్ట్
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపడుతున్న ఆందోళనలు, నిరసన దీక్షలు 21వ రోజుకు చేరుకున్నాయి. ఆందోళనంలో భాగంగా జనవరి 7, మంగళవారం నాడు చినకాకాని వద్ద జాతీయ...
టీడీపీ నేతల గృహ నిర్బంధం: ఉమా, గల్లా జయదేవ్ ఇళ్ల వద్ద ఉద్రిక్తత
మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపడుతున్న ఆందోళనలు, నిరసన దీక్షలు 21వ రోజుకు చేరుకున్నాయి. ఆందోళనంలో భాగంగా జనవరి 7, మంగళవారం...
ఫిబ్రవరి 8న ఒకే దశలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ఢిల్లీలో...
‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 21, శనివారం నాడు అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో 'వైఎస్ఆర్ నేతన్న నేస్తం' పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మగ్గం ఉన్న చేనేతల...
2020 సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి సంబంధించిన సెలవులను నవంబర్ 21, గురువారం నాడు ప్రకటించింది. సాధారణ, ఐచ్ఛిక(ఆప్షనల్) సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషీ ఉత్తర్వులు జారీ చేశారు....
ఫ్లిప్కార్ట్, అమెజాన్ లతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో చేనేత కార్మికుల కోసం డిసెంబర్ 21వ తేదీన ‘వైఎస్సార్ చేనేత నేస్తం’ పథకం ప్రారంభించి, అర్హులైన ఒక్కో చేనేత కార్మికుడి కుటుంబానికి రూ.24 వేలు అందజేయాలని ఆంధ్రప్రదేశ్...
జీవితం ఒక మలుపు – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్
ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్, యండమూరి అంతర్ముఖం పేరుతో అనేక అంశాలపై తన అమూల్యమైన అభిప్రాయాలను సవివరంగా అందరికి అర్ధం అయ్యే పద్ధతిలో వివరిస్తున్నారు. అందులో...
ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ రాసి ర్యాంకులు సాధించిన విద్యార్థుల ఎదురుచుపులకు తెరపడింది. ఎట్టకేలకు ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి కౌన్సిలింగ్ తేదీలను ప్రకటించింది. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు...
సెమీస్ లో ఓడిన ఆసీస్, 1992 తర్వాత ఫైనల్ కి చేరుకున్న ఇంగ్లాండ్
క్రికెట్ ప్రపంచకప్ 2019 లో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్ లో అతిధ్య ఇంగ్లాండ్ తో, ఆస్ట్రేలియా జట్టు తలపడింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్...
యుద్ధప్రాతిపదికన సచివాలయాన్ని ఖాళీ చేయిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మాణం చేయాలనీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వ శాఖ కార్యాలయాల తరలింపు ఈ సోమవారం నుండి ప్రారంభమైంది. గత శని, ఆది వారాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ సచివాలయ...