Home Search
ఇండియా - search results
If you're not happy with the results, please do another search
ఇండియాలో ఎక్కువ జీతం ఆ నగరంలోని వారికేనట..
ఇప్పుడు ఎక్కడ చూసినా ఉద్యోగం చేస్తున్నవాళ్లే కనిపిస్తున్నారు. ఒకప్పుడు మగవాళ్లు మాత్రమే ఉద్యోగం చేయాలి. ఆడవాళ్లు ఇంటి పనులు చూసుకోవాలి అనే కల్చర్ నుంచి ఆడ, మగ ఇద్దరూ ఉద్యోగం (Both men...
నేటినుంచి శ్రీనగర్లో జీ20 సమావేశాలు.. బహిష్కరించిన చైనా, ధీటైన కౌంటర్ ఇచ్చిన ఇండియా
నేటినుంచి (మే 22, సోమవారం, 2023) జమ్మూ,కాశ్మీర్ లోని శ్రీనగర్లో మే 24 వరకు జీ20 సభ్యుల టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం జరుగనుంది. ఈ క్రమంలో జీ20 దేశాలకు చెందిన సుమారు...
నేడు తెలంగాణ ఫుడ్ బౌల్, సీడ్ బాల్ ఆఫ్ ఇండియాగా ఎదుగుతోంది – ఫుడ్ కాంక్లేవ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో...
నేడు తెలంగాణ ఫుడ్ బౌల్ మరియు సీడ్ బాల్ ఆఫ్ ఇండియాగా ఎదుగుతోందని పేర్కొన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు. శనివారం ఆయన హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలో...
ట్విట్టర్ కీలక నిర్ణయం.. ఇండియాలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు బ్లూ టిక్ తొలగింపు, ఎందుకంటే?
ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ అధిపతి ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం, మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ రుసుము చెల్లించని వినియోగదారుల ఖాతాల...
ఇండియాలో రెండో యాపిల్ రిటైల్ స్టోర్.. ఢిల్లీలో నేడు ప్రారంభించిన కంపెనీ సీఈఓ టిమ్ కుక్
ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘యాపిల్’ భారతదేశంలో తన రెండో ఔట్లెట్ (రిటైల్ స్టోర్)ను ఓపెన్ చేసింది. గురువారం ఢిల్లీలోని సెలెక్ట్ సిటీవాక్ మాల్లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ను సంస్థ...
ఇండియాలో మొదటి యాపిల్ రిటైల్ స్టోర్.. ముంబైలో ప్రారంభించిన కంపెనీ సీఈఓ టిమ్ కుక్
ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘యాపిల్’ భారతదేశంలో తన మొట్ట మొదటి ఔట్లెట్ (రిటైల్ స్టోర్)ను ఓపెన్ చేసింది. మంగళవారం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ డ్రైవ్...
‘ఫెమా’ ఉల్లంఘనల ఆరోపణలపై.. ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఇండియాపై కేసు నమోదు చేసిన ఈడీ
ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఇండియాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్టు (ఫెమా) ఉల్లంఘనల కింద గురువారం కేసు రిజిస్టర్ చేశారు. కాగా విదేశీ...
ఇండియాలో ‘ఇన్ఫ్లూయెంజా హెచ్3ఎన్2’ కలకలం.. కొత్త వైరస్ బారినపడి ఇద్దరు మృతి
కరోనా మహమ్మారి సృష్టించిన విలయం మరువక ముందే ప్రజలపై మరో మహమ్మారి దాడి చేయడానికి సిద్ధమైంది. ఇటీవలే ఇండియాలో వెలుగుచూసిన ‘ఇన్ఫ్లూయెంజా హెచ్3ఎన్2’ కలకలం రేపుతోంది. తాజాగా ఈ వైరస్ బారినపడి ఇద్దరు...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా హైదరాబాద్లో మొక్కలు నాటిన నటి కంగనా రనౌత్, అభినందించిన ఎంపీ సంతోష్
ప్రముఖ నటి కంగనా రనౌత్కు తెలంగాణ ఎంపీ సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆమె గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా హైదరాబాద్లో బుధవారం మొక్కలు నాటారు. నగరంలోని శంషాబాద్ పంచవటి...
ఇండియా-ఆస్ట్రేలియా 2వ టెస్టు: పలు రికార్డులు సాధించిన భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా తలపడుతోంది. టీమిండియా కీలక ఆటగాడు,...