Home Search
ఎస్ఈసీ - search results
If you're not happy with the results, please do another search
ఏపీలో ప్రశాంతంగా ముగిసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 515 జెడ్పీటీసీ స్థానాల్లో మరియు 7220 ఎంపీటీసీ స్థానాల్లో గురువారం నాడు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే...
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు స్టే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలకు (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) బ్రేక్ పడింది. ఈ ఎన్నికలను నిలిపివేస్తూ తాజాగా ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ముందుగా రాష్ట్రంలో ఏప్రిల్ 8న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు...
ఏపీలో 3 గంటలవరకు జిల్లాల వారీగా పోలింగ్ వివరాలు, 53.57 శాతం పోలింగ్
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకు 53.57 శాతం పోలింగ్ నమోదయినట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ప్రకాశంలో అత్యధికంగా 64.31 శాతం...
వార్డు వాలంటీర్లు మొబైల్ ఫోన్లు అప్పగించాలి, హైకోర్టు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ లో వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లను మున్సిపల్ ఎన్నికల అధికారులకు అప్పగించాలని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్ఈసీ దాఖలు చేసిన పిటిషన్ పై డివిజన్ బెంచ్...
ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ విధానం, సీఎం జగన్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 24, బుధవారం నాడు మనబడి నాడు-నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యకు సంబంధించి కీలక నిర్ణయం...
గవర్నర్ బిశ్వభూషణ్ తో భేటీ అయిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సోమవారం నాడు విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. ఈ సమావేశంలో అరగంటపాటు పలు అంశాలపై గవర్నర్ తో...
మంత్రి కొడాలి నానికి షోకాజు నోటీసు ఇచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం నాడు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షోకాజ్...
మొదటివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ రేపే, అన్ని ఏర్పాట్లు పూర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటివిడతలో భాగంగా మొత్తం 12 జిల్లాల్లో 2,724 పంచాయతీలు, 20,157 వార్డులకు రేపు (ఫిబ్రవరి 9, మంగళవారం) ఎన్నికలు జరగనున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు....
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏపీ హైకోర్టు అనుమతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) జారీచేసిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ పై స్టే విధిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును...
తెలంగాణలో తాజా ఓటరు జాబితా వివరాలు ఇవే…
తెలంగాణ రాష్ట్రంలో జనవరి 15, 2021 నాటికి అర్హులైన ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,01,65,569 మంది ఓటర్లు ఉన్నట్లు ఎస్ఈసీ...