Home Search
గుంటూరు - search results
If you're not happy with the results, please do another search
గుంటూరు పర్యటనలో సీఎం జగన్, మైనార్టీ సంక్షేమ దినోత్సవ వేడుకలకు హాజరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ క్రమంలో పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం...
ఈ నెల 11న గుంటూరులో పర్యటించనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 11వ తేదీన గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా శుక్రవారం...
ఏపీ: జూలై 8, 9 తేదీల్లో వైఎస్సార్సీపీ ప్లీనరీ, గుంటూరులో భారీ ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైఎస్సార్సీపీ పండుగకు సిద్ధమవుతోంది. జూలై 8, 9 తేదీల్లో గుంటూరులో ఆ పార్టీ రాష్ట్ర ప్లీనరీ నిర్వహించనుంది. ఈ మేరకు గుంటూరు-విజయవాడ మధ్యనున్న ఆచార్య నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా...
గుంటూరులో శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోమవారం మధ్యాహ్నం గుంటూరు పాత నగరంలోని చారిత్రక శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ శతాబ్ది వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం...
గుంటూరులో ‘వైఎస్సార్ యంత్ర సేవ’ పథకం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్
గుంటూరు, పల్నాడు జిల్లాల పర్యటనలో భాగంగా మంగళవారం గుంటూరు జిల్లా చుట్టగుంట వద్ద వైఎస్సార్ యంత్ర సేవ పథకం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మెగా మేళాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
రేపు గుంటూరు జిల్లాలో ‘వైఎస్సార్ యంత్ర సేవ’ పథకం మెగా మేళా ప్రారంభించనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం 'వైఎస్సార్ యంత్ర సేవ' పథకం మెగా మేళా నిర్వహించనున్నారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ట్రాక్టర్లు,...
జూలై 8, 9 తేదీల్లో వైఎస్సార్సీపీ ప్లీనరీ.. గుంటూరు లోని ‘ఆచార్య నాగార్జున యూనివర్శిటీ’ వద్ద నిర్వహణకు ఏర్పాట్లు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న 12 ఎకరాల విస్తీర్ణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీని జూలై 8, 9 తేదీల్లో నిర్వహించేందుకు...
గుంటూరు పర్యటనలో.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విచ్చేశారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల 60 ఏళ్ల వేడుకల్లో వెంకయ్య...
గుంటూరులో మాజీ మంత్రి దేవినేని ఉమా సహా పలువురు టీడీపీ నేతల అరెస్ట్
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఈరోజు గుంటూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. టిడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును కలవడానికి సీఐడీ ఆఫీస్ వద్దకు వెళ్తున్న సమయంలో దేవినేని సహా...
గుంటూరులో ఐటీసీ వెల్కం ఫైవ్స్టార్ హోటల్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం గుంటూరులో ఐటీసీ వెల్కం హోటల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్,...