Home Search
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఫిబ్రవరి మొదటివారంలో పోడు భూములకు పట్టాలు – మంత్రి సత్యవతి రాథోడ్
పోడు భూములకు ఫిబ్రవరి నెలలో పట్టాలివ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించినందున, దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసి సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు....
బాసర ట్రిపుల్ ఐటీ ఐదో స్నాతకోత్సవంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్, 2200 మంది విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేత
నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీ/ట్రిపుల్ ఐటీలో శనివారం జరిగిన ఐదవ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అటవీ, దేవాదాయ...
ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఎఫ్ఆర్వో శ్రీనివాస రావు అంత్యక్రియలు, పాల్గొన్న మంత్రులు పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్ రెడ్డి
భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో మరణించిన ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరిగాయి. ప్రభుత్వం తరపున రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర...
బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించిన మంత్రి కేటీఆర్, విద్యార్థులనుద్దేశించి కీలక ప్రసంగం
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీ (ట్రిపుల్ ఐటీ) క్యాంపస్ను సందర్శించారు. కేటీఆర్ తో పాటుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా...
బోనాల ఉత్సవాల్లో సేవలందించిన పలు శాఖల సిబ్బందిని సన్మానించిన మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి
జీహెచ్ఎంసీ పరిధిలో నిర్వహించిన బోనాల ఉత్సవాలలో సేవలందించిన పలు శాఖల సిబ్బందిని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్...
మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట విషాదం.. తల్లి గుగులోతు దస్మి కన్నుమూత, సంతాపం తెలిపిన మంత్రులు
తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమె మాతృమూర్తి 'గుగులోతు దస్మి' కన్నుమూశారు. సుమారు పది రోజుల క్రితం అనారోగ్యంతో 86 సంవత్సరాల దస్మిని...
నాగారం సహా 6 అర్బన్ ఫారెస్ట్ పార్కులు ప్రారంభించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్ మహానగర వాసులకు మరో 6 అటవీ ఉద్యానవనాలు (అర్బన్ ఫారెస్ట్ పార్కులు) అందుబాటులోకి వచ్చాయి. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజవర్గంలోని నాగారం, పల్లెగడ్డ, సిరిగిరిపురం, శ్రీనగర్, తుమ్మలూర్, మన్యంకంచ అర్బన్...
బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు: మంత్రి తలసాని
బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని, నగరంలోని ఆలయ కమిటీలు ప్రభుత్వం అందించే ఆర్ధిక సహాయం కోసం వెంటనే దరఖాస్తులు అందజేయాలని పశుసంవర్ధక, మత్స్య,...
మంత్రి కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన: డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగుల కోసం ఉచిత కోచింగ్ సెంటర్లు...
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. దీనిలో భాగంగా జిల్లాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాలోని కోరుట్ల...
హైదరాబాద్లో ఫారెస్ట్ నేషనల్ వర్క్ షాప్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ఈరోజు (శుక్రవారం) హైదరాబాద్లోని గ్రాండ్ కాకతీయలో అటవీశాఖ నేషనల్ వర్క్ షాప్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సహచర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి హాజరైన ఆయన ఈ...