Home Search
కిషన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
సీఎంలతో నేడు పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్, కరోనా పరిస్థితిపై కీలక చర్చ?
దేశంలో ఆగస్టు 11, మంగళవారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,68,675 కు చేరుకుంది. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం, కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు,...
రూ.426 కోట్లతో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జి, మరో ఫ్లైఓవర్ కు శంకు స్థాపన
హైదరాబాద్ నగరంలో రూ.426 కోట్లతో నిర్మించే ఒక ఎలివేటెడ్ కారిడార్, మరో ఫ్లైఓవర్ కు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు...
రంగనాయక సాగర్ నీటిని విడుదల చేసిన మంత్రి హరీష్, కాలువలో ఈతకొట్టిన ఎంపీ, ఎమ్మెల్యే
సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చంద్లాపూర్ గ్రామంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు...
కరోనా: దేశంలో తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ప్రారంభం
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోనే మొట్టమొదటి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను హైదరాబాద్ లో ప్రారంభించారు. హైదరాబాద్...
ఫిబ్రవరి 8, 9 తేదీల్లో విజయవాడలో డబ్ల్యూహెచ్ఈఎఫ్ ప్రాంతీయ సదస్సు
వరల్డ్ హిందూ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూహెచ్ఈఎఫ్) ప్రాంతీయ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ వేదిక కానుంది. ఫిబ్రవరి 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సుకు పదికి పైగా దేశాల నుంచి...
ఆగమ శాస్త్ర నియమాల ప్రకారమే నిర్మాణాలు -సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 17, మంగళవారం నాడు యాదాద్రిలో పర్యటించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ఆరున్నర గంటల పాటు యాదాద్రిలో పర్యటించారు. యాదాద్రి ఆలయ పునరుద్ధరణ పనులు శాశ్వతంగా...
సుజనా చౌదరితో వల్లభనేని వంశీ భేటీ
టీడీపీ నాయకుడు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్టోబర్ 25 శుక్రవారం నాడు బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో భేటీ అయ్యారు. గత కొన్ని రోజులుగా టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీ...
జలవిహార్ లో అలయ్ బలయ్, గవర్నర్ తమిళి సై హాజరు
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అక్టోబర్ 10 గురువారం నాడు హైదరాబాద్లోని జలవిహార్లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ...